కర్నూలు జిల్లా ఆదోనిలో ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ రెడీమేడ్ బట్టల షాపు ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సినీ నటుడు సుమన్.. ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పార్థసారధి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు మల్లప్ప, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. హీరో సుమన్ చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.