కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరెకల్ గ్రామానికి చెందిన రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు ఫ్రాన్సిస్, జై రాజు, ఆనందు, చంద్ర ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మరియు రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నట్లు రమేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *