Connect with us

News

ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థిని హత్య ?

Published

on

కర్నూలు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతకం. కలకలం రేపుతున్న మైనర్ విద్యార్థిని మృతి. ప్రేమ పేరుతో జరిగిన మైనర్ విద్యార్థిని మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్న మృతి రాలి తల్లిదండ్రులు.

మృతదేహాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన అశ్విని పురుగుల మందు తాగి అనుమానాస్పద మృతి చెందింది. అశ్విని తండ్రి విరేష్ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి.  పత్తికొండ మోడల్ స్కూల్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకుంటుంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థిని. తన కూతురును ప్రేమించడం లేదని బలవంతంగా పురగుల మందు త్రాపి హత్య చేసాడు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
అశ్విని ని చుట్టూ గత కొద్ది రోజులుగా సున్నీ అనే యువకుడు ప్రేమించమని వెంటపడుతున్నాడని తెలియడంతో సన్ని కి పలుమార్లు హెచ్చరించమని తెలిపారు. శుక్రవారం పొలం పనులకు వెళ్లగా ఎవరు లేని తమ ఇంట్లోకి దూరి అమ్మాయి మీద బలవంతం చేసినందుకు పురుగుల మందు తాగినానని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పి చనిపోయిందని తండ్రి తెలిపాడు. మా అమ్మాయిని పురుగుల మందు తాపీ చంపినడా లేక ఆత్మహత్య చేసుకుందా తెలియదని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

న్యాయం చేయాలంటూ సబ్ కలెక్టర్ ను వేడుకుంటున్న మృతురాలి బంధువులు
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 07 08 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 36/- రూపాయలు, రిటైల్: 1kg 38/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు

07 08 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

Continue Reading

News

పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

Published

on

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలం గవి గట్టు గ్రామంలో పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో నీలకంఠ, బంగారయ్య ఇద్దరికీ గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నీలకంఠ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి పొలం విషయంలో పక్కన పొలంలో ఉన్న ఐదు మంది వ్యక్తులు ఇద్దరు మహిళలతో కలిసి వారిపై దాడి చేశారని తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నీలకంఠ, బంగారప్ప
Continue Reading

News

సుపరిపాలనకు కేరాఫ్ చంద్రబాబు.. గడ్డా ఫక్రుద్దీన్

Published

on

కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలనకు కేరాఫ్ గా నిలిచాడని టిడిపి ఎ పి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి,గుంతకల్లు మైనారిటీ పరిశీలకుడు గడ్డా ఫక్రుద్దీన్ అన్నారు.

టిడిపి ఎ పి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి,గుంతకల్లు మైనారిటీ పరిశీలకుడు గడ్డా ఫక్రుద్దీన్

కర్నూలు జిల్లా ఆదోనిలో బుదవారం గడ్డా ఫక్రుద్దీన్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ, ఇవ్వని హామీలను అమలు చేస్తూ ప్రజల చేత మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటింటా సుపరిపాలన పేరిట గడప గడప కు తిరిగి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. మంత్రి వర్గంలో  తీసుకున్న 9 అంశాలలో బ్రిటిష్ వారి నుండి స్వేచ్ఛ వాయువు పీల్చిన రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం అమలు,సత్ప్రవర్తన కలిగి ఉండడంతో 17 మంది జీవిత ఖైదీలకు విముక్తి, రాష్ట్ర వ్యాప్తంగా 2048 ఎస్పీఎఫ్ పోలీసు లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి, ఆటో డ్రైవర్ల తో సమావేశం ఏర్పాటు లాంటి సాహోసపేతమైన నిర్ణయాలు తీసుకున్న పరిపాలనాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.

Continue Reading

Trending