కర్నూలు జిల్లా ఆదోని మండలం పర్వతాపురం 37వ వార్డు నుండి ఆదివారం వైసిపి పార్టీకి చెందిన కార్యకర్తలు తోవి నాగార్జున, నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ఆధ్వర్యంలో బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే బిజెపి కండవాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.