కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం లో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహానికి శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. అంతకు ముందు వేద పాఠశాల నుంచి శ్రీ మఠం వరకు గణనాథు విగ్రహాని పల్లకిలో ఊరేగింపు గా శ్రీ మఠం వరకు తీసుకుని వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు.