ఆగస్టు 15 వతేదీ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనిలో బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మున్సిపల్ చైర్ పర్సన్ శాంత, మున్సిపల్ కమిషనర్, ఆధ్వర్యంలో ఆజాదీక అమృత్ మహోత్సవ్ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రధాన రహదారుల గుండా కంట్రోల్ రూమ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమంలో పురపాలక సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.