కర్నూలు జిల్లా ఆదోని కొండల్లో వెలిసిన శ్రీ రణ మండల ఆంజనేయ స్వామి దర్శనానికి శ్రావణమాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఈ ఉత్సవంలో దర్శనానికి వస్తున్న భక్తులకు సరైన రోడ్డు మార్గం లేదని దానికోసం ఏపీ టూరిజం శాఖ 2 కోట్ల రూపాయలు కేటాయించి రోడ్లు మరియు సౌకర్యాలు కలిగించాలని జిల్లా కలెక్టర్కు మరియు జిల్లా కన్వెన్షన్ ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ కి విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్యే పార్థసారథి లేఖనందించారు.