Day: June 27, 2024

జై భీమ్ రావ్ భారత్ పార్టీకు రాజీనామా

2024 ఎమ్మెల్యే ఎన్నికల్లో జై భీమ్ రావ్ భారత్ పార్టీ నుండి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గనికి ఎమ్మెల్యేగా మాజీ కౌన్సిలర్ కల్లుబోతుల రంగన్న పోటీ చేశారు. ఎన్నికల్లో ఆ పార్టీకి సరైన ప్రజాదరణ పొందలేక ఓటమి చెవి చూశారు మాజీ కౌన్సిలర్ కల్లుబోతుల రంగన్న. కొన్ని అనివార్య కారణాలవల్ల జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధిష్టానానికి చరవాణి ద్వారా రాజీనామను తెలిపినట్లు విలేకరులకు సమాచారం అందించారు. పార్టీ పెద్ద వారు సానుకూలంగా స్పందించరని తెలిపారు. […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 27-06-24 పత్తి అత్యధికంగా ₹. 7639 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4212/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6220 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4619/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5330/- రూపాయలు కనిష్ట ధర ₹. 2120/- రూపాయలు పలికింది.

కన్న బిడ్డను చంపుకున్న కసాయి తల్లి

కర్నూలు జిల్లా కోసిగి మండలం దేవరబెట్టు గ్రామంలో ఓ తల్లి పది నెలల కొడుకును గొంతు నలిపి చంపి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటన బుధవారం తుంగభద్ర పాత రైల్వే స్టేషన్ స మీపంలో చోటుచేసుకుంది. దేవరబెట్టు గ్రామానికి చెందిన కొండ రామాంజనేయులు ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన హనుమంతమ్మకు ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది వీరికి ఒక కుమార్తె ఒక కొడుకు ఉన్నారు గత కొన్ని నెలలుగా హనుమంతమ్మ మానసిక […]

Back To Top
Exit mobile version