Day: June 20, 2024

రామజలలో భారీ చెట్టు పడి పైప్లైన్ ధ్వంసం

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ విలేకరులు ఇచ్చిన ప్రకటనలో బసాపురం రిజర్వాయర్ నుండి పంపింగ్ ద్వారా రామజల ఫిల్టరేషన్ ప్లాంటుకు వచ్చే 600 mm dia CI పైప్ లైన్ మీద భారీ చెట్టు పడి పైప్ లైన్ పూర్తిగా దెబ్బ తినడంతో ఆదోని మునిసిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పైప్ లైన్ మరమ్మత్తు మరియు పునరుద్ధణ పనులు చేస్తున్నారని తెలిపారు. అందువల్ల ఆదోని పట్టణ ప్రజలు రామజల ఫిల్టరేషన్ ప్లాంట్ నుండి త్రాగు నీరు […]

17 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 17 మంది పేకాటరాయుళ్లను తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 4 స్కూటర్లు 13 సెల్ ఫోన్లు, నగదు సుమారు 93వేలు స్వాధీనం చేసుకున్నట్లు ఇంకా 6 మంది పేకాట రాయుళ్లు పరారైనట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు

నందమూరి తారకరామారావు కుమార్తె ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు కుటుంబ సమేతంగా ఘనంగా నిర్వహించుకున్నారు. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

రాజధాని అమరావతిలో సీఎం పర్యటన

అమరావతి : రాజధానిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రాజధాని నిర్మాణాలు, భవన సముదాయాలను పరిశీలించరు. ప్రజా ప్రతినిధుల క్వార్టర్స్ లో నిర్మాణం పూర్తి అయిన గదులను చూశారు సీఎం చంద్రబాబు. అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు తానొస్తున్నానని ప్రత్యేక ఏర్పాట్లేం చేయలేదు కదా అని ప్రశ్నించరు. రాజధాని నిర్మాణ పనుల వాస్తవ పరిస్థితి తనకు తెలియాలన్నరు. అధికారు ప్రత్యేక ఏర్పాట్లేం చేయలేదని తెలిపారు. ఎమ్మెల్యే కొలికిపూడి మాట్లాడుతూ క్వాలిటీ మెటిరీయల్ వాడడం వల్ల చెక్కుచెదరలేదన్నరు. ప్రజా ప్రతినిధుల […]

ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు

అమరావతి: 1989 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ద్వారకా తిరుమల రావును నూతన డీజీపీగా నియమించిన ప్రభుత్వం.ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావు.

Back To Top
Exit mobile version