తేదీ 17-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పత్తి అత్యధికంగా ₹. 7629/- రూపాయలు కనిష్ట ధర ₹. 5080/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹. 5669/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5680/- రూపాయలు కనిష్ట ధర ₹.5396/- రూపాయలు పలికింది.

పూల విత్తనాలు అత్యధికంగా ₹.5312/- రూపాయలు కనిష్ట ధర ₹.5051/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹. 8000/- రూపాయలు కనిష్ట ధర ₹. 5509/- రూపాయలు పలికింది.

