తేదీ 16-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పత్తి అత్యధికంగా ₹. 7632/- రూపాయలు కనిష్ట ధర ₹. 5580/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹. 5892/- రూపాయలు కనిష్ట ధర ₹. 4369/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5664/- రూపాయలు కనిష్ట ధర ₹.4515/- రూపాయలు పలికింది.

పూల విత్తనాలు అత్యధికంగా ₹.5381/- రూపాయలు కనిష్ట ధర ₹.4901/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹. 6629/- రూపాయలు కనిష్ట ధర ₹. 4009/- రూపాయలు పలికింది.

