కర్నూలు జిల్లా ఆదోని తాసిల్దార్ వెంకటలక్ష్మి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు శుభవార్త తెలిపారు. రేపటినుండి చిరుధాన్యాల కింద ఒక రేషన్ కార్డుకు ఉన్న లబ్ధిదారునికి ఒక కేజీ జొన్నలు పంపిణీ చేయడం జరుగుతుందని. ఒక కార్డు లబ్ధిదారునికి 20 కేజీలు బియ్యంలో ఒక కేజీ తగ్గించి ఒక కిలో జొన్నలు ఇవ్వడం జరుగుతుందని తాసిల్దార్ వెంకటలక్ష్మి తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రేషన్తోపాటు జొన్నలు కూడా పంపిణీ చేస్తామని తాసిల్దార్ వెంకటలక్ష్మి.తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *