తేదీ 02-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7361/- రూపాయలు కనిష్ట ధర ₹. 5180/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5869/- రూపాయలు కనిష్ట ధర ₹. 3062/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5683/- రూపాయలు కనిష్ట ధర ₹.5296/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- […]
Gold, Silver Price బంగారు వెండి ధరలు
Date 02 01 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 78800-001 గ్రాములు సుమారు రూ. 7880-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 72920-001 గ్రాములు సుమారు రూ. 7292-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 895-00
ముగ్గురు రైతులకు తీవ్ర గాయాలు
కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న పెండేకల్ గ్రామం పొలంలోని బోర్ లో పైపులు దింపుతుండగా సంభవించిన పేలుడు తో చంద్ర, పుష్పవతి, జైరామ్ ముగ్గురు రైతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే చుట్టుపక్కల పొలాల వారు వారిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.
