కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏడి పురుషోత్తం శుక్రవారం పత్రికా ప్రకటన లో తెలిపారు. విద్యుత్ మరమ్మతులు, ఇంప్రూవ్మెంట్లో భాగంగా ఆదోని మున్సిపాలిటీ పరిధిలో అన్ని ప్రాంతాలలో...
అవినీతి రహిత పాలన అమలుపరస్తు ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు.కర్నూలు జిల్లా ఆదోని 30వ వార్డు వడ్డే గేరిలో...
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో కేజీ టమాట 48 రూపాయలు స్వల్పంగా తగ్గిన కూరగాయల ధరలు.
కర్నూలు జిల్లా ఆదోని , ఆలూరు నియోజక వర్గాల అబివృద్ది పై సమీక్ష సమావేశం ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సృజన ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక...
◆ వాలంటీర్లు లేకుండా ఇంటింటి సర్వే జరగాలి◆ తప్పులు లేకుండా ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించాలి.. సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్కర్నూలు జిల్లా ఆదోని మునిసిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక ఓటర్ల సవరణ...
తన మన పర భేదం లేకుండా పార్టీలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల ఆకలి తీర్చే కార్యక్రమం ఇది. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ చూడాలన్నదే ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఆహార భోజనం అని ఫుడ్ కమిషన్...
కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పేదలకు అండగా నిలబడుతున్నారు. రాయ నగర్ కి చెందిన ఇమ్మానియేల్ భార్య సుశీలమ్మ మృతి చెందడంతో మట్టి ఖర్చులకు గాను ఎమ్మెల్యే 9 వేల రూపాయలు...
కర్నూలు జిల్లా అదోనిలో ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా షెడ్యూల్ కులముల సేవ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయదారులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల 82 మందికి మీదుగా ఉచితంగా 10 వేల...
కర్నూలు జిల్లా ఆదోని బసాపురం రోడ్లో గల కళ్యాణ్ ఫ్యాక్టరీలో పేకాట అడుతున్నారన్న 8 మంది అరెస్ట్ చేసి వారి వద్దనుండి 52 పేక ముక్కలను మరియు రూ 34,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు 1...
◆ వైద్యం పేరుతో పేదల రక్తం తాగుతున్నా ప్రైవేటు ఆసుపత్రులు.. ◆ సేవ పేరుతో వడ్డీ వ్యాపారులు వైద్య రంగంలో పెట్టుబడులు.. ◆ కొత్త కొత్త పేర్లతో రోగులను పీల్చి పిప్పి.. ◆ ఒక్కసారి ఆసుపత్రిలో...