24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 24, 25, 26 తారీకు మూడు రోజులపాటు జరగనున్నయి. వాస్తవంగా ఎల్లుండి 19 నుంచి జరగవలసి ఉండగా గవర్నర్ బక్రీద్ పండుగ సందర్భంగా సెలవులపై ఉండటంతో అసెంబ్లీ సమావేశ తేదీల్లో మార్చారు. 24న ప్రోటుం స్పీకర్ ని ఎన్నుకున్న తరువాత నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు చేత ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు.

పవన్ కళ్యాణ్ ఛాంబర్‌ రెడీ

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్‌కు సచివాలయంలో ఛాంబర్‌ రెడీ చేశారు. సచివాలయంలో పవన్ కళ్యాణ్ కి రెండో బ్లాక్‌ మొదటి అంతస్తులో 212 రూమ్‌ కేటాయించరు.జనసేనకు చెందిన మంత్రులకు అదే అంతస్తులో ఛాంబర్లు ఏర్పాటు చేశారు. పవన్, నాదెండ్ల, కందుల దుర్గేష్ ఛాంబర్లు పక్కపక్కనే ఉన్నాయి. బుధవారం పవన్‌కల్యాణ్‌ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సమాచారం.

స్కార్పియో వహనం బోల్తా

కర్నూలు: Ts 33 c 9462 స్కార్పియో వహనం అలంపూర్ చౌరస్తా దాటిన తరువాత కర్నూలు వెళ్ళే రోడ్డులో ఉత్తర పుడ్ కంపిని దగ్గర వహనం బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించినట్టు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

యువకుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని మండలం పేసలబండ గ్రామానికి చెందిన సలేంద్ర ఈశ్వర్ (20) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్సై గోపాల్ తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాత్రి నగరుర్ RS సమీపం km no 492/12-10 వద్ద ట్రైన్ నెంబర్ 22232 కింద పడి ఆత్మహత్యా చేసుకొని తీవ్రమైన రక్త గాయాలతో అక్కడికి అక్కడే చనిపోయాడ ని తెలిపారు.

రాజకీయాలపై హీరో సుమన్ వ్యాఖ్యలు

సినిమా వాళ్ళు హీరోలే కాదు లీడర్ల అవుతారు..దేశానికి మోడీ గారే సరైన ప్రధాని.. కర్నూలు జిల్లా ఆదోనిలో సినీ నటుడు సుమన్ ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ రెడీమేడ్ బట్టల షాపు ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సినిమా వాళ్ళు హీరోలే కాదు లీడర్ల అని ఎన్నోసార్లు నిరూపించుకున్నారు ఎన్టీ రామారావు, పవన్ కళ్యాణ్ ఇలా ఎంతోమంది లీడర్లు అయ్యారని హీరో సుమన్ తెలిపారు. దేశానికి మోడీ గారె […]

ఆదోనిలో సినీ నటుడు హీరో సుమన్

కర్నూలు జిల్లా ఆదోనిలో ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ రెడీమేడ్ బట్టల షాపు ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సినీ నటుడు సుమన్.. ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పార్థసారధి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు మల్లప్ప, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. హీరో సుమన్ చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు ఆదోని డిఎస్పి శివ నారాయణ స్వామి పర్యవేక్షణలో ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేకాట, మట్కా, నాటు సారా కేసులలో సంబంధపడిన పాత నేరస్తులని స్టేషన్ వద్దకు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించరు. భవిష్యత్తులో ఎప్పుడైనా చట్ట వ్యతిరేక కార్యకళా పాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించరు. […]

మంగళగిరి ప్రజలకోసం లోకేష్ “ప్రజాదర్బార్”

తొలిఅడుగులోనే యువనేత నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి: ఉండవల్లి నివాసంలో ప్రజలను కలుసుకున్నరు. శాసనసభ్యుడిగా సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజలకోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు “ప్రజాదర్బార్” ను నిర్వహించారు. శనివారం ఉదయం 8గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో యువనేత లోకేష్ స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ […]

ఆదోని డివిజన్లో కురిసిన వర్షం

వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు ఆదోని డివిజన్లో అత్యధికంగా మంత్రాలయం 43.4 మిల్లీమీటర్లు అత్యల్పంగా కోసిగిలో 1.2 మిల్లీమీటర్లు వర్షం కురిసినట్లు తెలిపారు. ఆదోని డివిజన్లో 14వ తేదీ కురిసిన వర్షం వివరాలు 1.మంత్రాలయం / Mantralayam – 43.4 m. m2. ఆదోని / Adoni – 25.4 m.m3.కౌతాళం / Kowthalam- 22.0 m. m4.ఎమ్మిగనూరు/ Yemmiganur- 11.2 m.m5.గోనెగండ్ల/ Gonegandla- 7.2 m.m6.పెద్ద కడుబూర్ / Peddakadubur – 4.4 […]

Back To Top