రోజురోజుకు పత్తి ధర పతనమవుతుంది 25వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 6681 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4287 రూపాయలకు పలికింది. పతనమవుతున్న పతి...
బెంగళూరు/ ప్రొద్దుటూరు / ఆదోని లో బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి.24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు సుమారు ₹ 61800-00 22 క్యారెట్ల బంగారు (ఆభరణాలు / ఆర్నమెంట్స్)...
నిష్పక్షపాతంగా పనిచేసి సంక్షేమ పథకాలను పేదలకు అందజేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వాలంటీర్లకు సూచించారు.కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసుదన్ చేతుల...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో శుక్రవారం ఆర్యవైశ్య అఫీషియల్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాస గుప్తా, ప్రతాప్ ఈరన్న శెట్టి, ఉపాధ్యక్షులు మిరియాల శ్రీధర్...
కర్నూలు జిల్లా ఆదోని పత్తికొండ రోడ్డు బాట మారెమ్మ గుడి సమీపంలో ఉల్లిగడ్డల లారీ అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ ఇచ్చిన వివరాల మేరకు గుల్బర్గా నుంచి ఉల్లిగడ్డలు వేసుకొని వెళ్తుండగా ఆటో సడన్గా అడ్డం...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బావాజీ పేటలో శుక్రవారం సెబ్ పోలీసులు దాడులు నిర్వహించరు. ఈ దాడులలో బోయ గుంటమ్మ ను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుండి 144 ఓసి డీలక్స్ విస్కీ కర్ణాటక...
■ ఉద్యోగం కోసం ఎదురుచుస్తున్నవారికి SIMHO HR Services వారి గొప్ప అవకాశం■ కేవలం “మహిళలు మాత్రమే” పనిచేసే ప్రదేశం లో మహిళల కోసం ప్రత్యెక ఉద్యోగ అవకాశాలు కనీసం పదవతరగతి వరకు చదివి వయసు...
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతీ గ్రామంలో ప్రధానమంత్రి కృషి సంచాయీ యోజన మరియు వాటర్ షేడ్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఉత్పాదకత పెంపుదల (PSI) కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ రైతులకు పనిముట్లు పంపిణీ చేసిన...
◆ 30 సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్లో ఉన్న పెద్ద చెరువు..◆ సమస్య ను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు…◆ సమస్య పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపడతామ్.. సిపిఎం పార్టీ....
కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 28, 2023న ప్రారంభించబోతున్నరు.ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంటు భవనాన్ని మే 28వ తేదీ నా ప్రారంభించడాని సవాల్ చేస్తూ గురువారం సుప్రీంకోర్టులో ప్రజా...