కర్నూలు జిల్లా అదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి వై జయమనోజ్ రెడ్డి 26 వార్డుకు సంబంధించిన మహిళలకు దాదాపు 30 కుటుంబాలకు tidco రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ పట్టాలు అందజేశారు. అనంతరం జయం మనోజ్...
దుబాయిలో నెలన్నర రోజులు సెంట్రింగ్ పనులు చేస్తే 2 లక్షలు జీతం ఇప్పిస్తానని నమ్మబలికి కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడిని ఓ ఏజెంట్ దుబాయి దేశానికి పంపించాడు. అక్కడి వారితో ఇబ్బందులు...
పత్తి క్వింటాల్ ధరగరిష్టం ₹ 7459-00మధ్యధర ₹ 7269-00కనిష్టం ₹ 4869-00 వేరుశనగలు క్వింటాలు ధరగరిష్టం ₹ 7633-00మధ్యధర ₹ 6849-00కనిష్టం ₹ 3899-00 ఆముదాలు క్వింటాలు ధరగరిష్టం ₹ 5097-00మధ్యధర ₹ 5097-00కనిష్టం ₹...
■ చైనాలో ఒక్కొక్క డంపియాడ్ లో రెండు లక్షల సైకిళ్లు లెక్కలేనన్ని డంప్ యార్డ్ లు..■ ఒక కోటి 60 లక్షల సైకిళ్లు రోడ్లపై తిరుగుతున్నాయి..■ 2017లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో సైకిల్ బైక్ షేరింగ్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నూతన అధ్యక్షులుగా వెల్లాల మధుసూదన శర్మ ను బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. నెల్లూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య...
కర్నూలు జిల్లా హాలహార్వి మండలం చత్రగుడి ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో బొలెరో వాహనం టైరు పగిలి బొలెరో బోల్తా పడి 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని వెంటనే ఆలూరు ప్రభుత్వ...
ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు 15.05.2023 పత్తి క్వింటాల్ ధర గరిష్టం ₹ 7538-00 మధ్యధర ₹ 7299-00 కనిష్టం ₹ 4829-00 వేరుశనగలు క్వింటాలు ధర గరిష్టం ₹ 7619-00 మధ్యధర ₹ 6849-00...
పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలికర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లు, సంతేకూడ్లుర్ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీల సమస్యలను అడిగి...
మాలజయలక్ష్మి కొట్టం తొలగించిన వారిపై కేసు నమోదు చేయాలి..తాసిల్దార్ నిత్యానందయ్యను సస్పెండ్ చేయాలి..ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఐఏఎస్ ను కలిసిన వినతి పత్రం అందజేసిన చేసిన మాల మహానాడు నాయకులు.. కర్నూలు జిల్లా...
కర్నూలు జిల్లా ఆదోనిలో జగనన్న కాలనీకు 7కోట్ల 50 లక్షలతో డీఎస్పీ బంగ్లా నుంచి దానపురం వరకు అలాగే ఆలూరు రోడ్డు వరకు బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి భూమి పూజ చేసి...