కర్నూలు జిల్లా ఆదోని మండలం నగరూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని సుమారు 30 సంవత్సరముల మహిళ ఆత్మహత్యకు పాల్పడింది అని ఆదోని రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు...
వాహన దారులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించి, ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.కర్నూలు జిల్లా అదోనిలో మంగళవారం సబ్...
కర్నూలు జిల్లా ఆదోని మండలం ధనాపురం గ్రామం లో గౌరీ గణేష్ ఇంగ్లీష్ స్కూల్ బయట బహిరంగంగా ఫీజులు పట్టిక వేయకుండా ప్రభుత్వ నిబంధనలును ఉల్లంఘిస్తున్నారు అందువల్ల స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డి ఎస్...
రైలు రిజర్వేషన్లపై అమలులోకి వచ్చిన కొత్త రూల్స్. సెక్షన్ 143 రైల్వే చట్టం ప్రకారం గుర్తింపు పొందిన ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ పేరుపై టికెట్లు బుక్ చేయాలి. మీ IRCTC అకౌంట్లో టికెట్ బుక్...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 25.06.2024
నేటి నుంచి 2 రోజుల పాటు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్.మధ్యాహ్నం బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో కుప్పం వెళ్లనున్న సీఎం..హంద్రీ-నీవా కాలువను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు..మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం ఆర్టీసీ బస్టాండ్...
కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ మరియు ఆదోని డీఎస్పీ శ్రీ శివ నారాయణ స్వామి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఆదోని పట్టణ పరిసరాలలో ప్రమాదాలు నివారించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు....
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు.కర్నూలు...
కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పిడిఎస్ఓ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నీట్ – 2024 పరీక్ష నిర్వహణలో జరిగిన స్కాంలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని, నీట్ రాసిన విద్యార్థులకు...
ఆదోని పట్టణంలో SC BC సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులకు కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి హాస్టల్ సీటు ఇవ్వాలని DSF ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల లో విలేకరుల...