అమరావతీ : పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒక్కో ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు...
వివాహ పథకం యొక్క ప్రయోజనాలుఆంధ్రప్రదేశ్లో దుల్హన్ వివాహ పథకాన్ని పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా వివరించబడ్డాయి: మైనారిటీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయికి వివాహ సమయంలో కుటుంబ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ పథకం ఆర్థిక...
2024 ఎమ్మెల్యే ఎన్నికల్లో జై భీమ్ రావ్ భారత్ పార్టీ నుండి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గనికి ఎమ్మెల్యేగా మాజీ కౌన్సిలర్ కల్లుబోతుల రంగన్న పోటీ చేశారు. ఎన్నికల్లో ఆ పార్టీకి సరైన ప్రజాదరణ పొందలేక...
కర్నూలు జిల్లా కోసిగి మండలం దేవరబెట్టు గ్రామంలో ఓ తల్లి పది నెలల కొడుకును గొంతు నలిపి చంపి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటన బుధవారం తుంగభద్ర పాత...
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదామని పిలుపునిచ్చారు సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ.కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ ఆర్ట్స్ కాలేజీ సెబ్ మరియు పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 26.06.2024
ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం తెదేపా నేత ఏవీ భాస్కర్రెడ్డి, శ్రీదేవి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీదేవి మృతి చెందగా, భాస్కర్రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స...
పాతఫోటో
స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సారిగా స్పీకర్ పదవికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రతిసారి ఏకగ్రీవంగా ఎన్నుకునే స్పీకర్ పదవికి ఈసారి లోక్సభలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఒకరిని స్పీకర్ గా నియమించి...
కర్నూలు జిల్లా ఆదోని ఎస్ కే డి కాలనీ లో ఉన్న ఏపీ ఎన్జీవోస్ భవన్ పై టూ టౌన్ పోలీసుల దాడులు నిర్వహించి ఏపీ ఎన్జీవోస్ భవన్లో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు...