శ్రీశైలం లో పేకాట రాయుళ్లు అరెస్ట్శ్రీశైలం: పేకాట రాయుళ్లుపై పోలీసులు మెరుపు దాడి చెసి 20 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1 లక్ష 21 వేల నగదు 8 ద్విచక్ర వాహనాలు...
ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం కర్నూలు జిల్లా ఆదోని డిపో ఏపీ పీటిడి ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో యూనియన్ కార్యాలయం ముందు 73వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్...
కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు గ్రామంలో బోయ వాసయ్య గారి ఈరన్న (22) భార్య కాపురానికి రాలేదని మద్యానికి బానిసై బుధవారం రాత్రి ఇంటి బయట వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు....
కర్ణాటక: తుంగభద్ర: 11. 07. 2024తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరదఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 25349 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 26440 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00...
కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలోని మైనింగ్ ప్రాంతాన్ని ఆదోని తాసిల్దార్ హసీనా సుల్తానా పరిశీలించారు. బుధవారం ఆదోని మండలం మండగిరి గ్రామంలో సర్వేనెంబర్ 586 నందు 2.50 ఎకరాలు విస్తీర్ణం ఉన్న స్థలానికి గ్రావెల్...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 11.07.2024
మట్క, పేకాట, కర్ణాటక మద్యంపై పోలీసు నిఘా నేత్రాలు పనిచేస్తున్నాయని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారికి ఎవరైనా అధికారులు ప్రోత్సహిస్తే వారికి కూడా శిక్ష తప్పదని ట్రైని డి.ఎస్.పి దిరాజ్ హెచ్చరించారు.. కర్నూలు జిల్లా...
మొహరం పండుగ ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలి.. ఎస్ఐ చిన్న పిరయ్యకర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామ పరిధిలోని గ్రామాల్లో మొహరం పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్ఐ చిన్న పిరయ్య సూచించారు. కులామతాలకు అతీతంగా జరుపుకునే...
మా శ్రమను గుర్తించి మాకు న్యాయం చేయండి అంటూ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నరు అంగన్వాడి ఆశా వర్కర్లు.. కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు....
కర్ణాటక: తుంగభద్ర:తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరుఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 27544 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 20285 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం...