Category: News

దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..

దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తిరిగిరాని లోకాలకు చేరుకోగా, మరో ఆరుగురు ఆసుపత్రి లో  మృత్యువుతో పోరాడుతున్నారు.కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్ గ్రామ సమీపంలో రెండు ఆటోలు డీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో అరు మందికి తీవ్ర గాయాలుకాగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు జి.జి.హెచ్ కు తరలించారు. మృతులు బళ్ళారి, చిత్రదుర్గా చెందిన రత్నబాయి , విసన్న గా గుర్తింపు పోలీసులు గుర్తించారు. కార్తీక […]

గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మిద్దాం.. ఎమ్మెల్యే పార్థసారథి

గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దామని  ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని లో శనివారం మేదర్ గేరి వీధి దగ్గర నూతన బ్రిడ్జ్ (R&B రోడ్డు) వద్ద రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో  మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. రోడ్డు మరమ్మతు పనులను ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ […]

నీటి సంఘాల ఎన్నికలకు ఓటరు జాబితా సిద్ధం చేయండి.. ఆదోని తహశీల్దార్

నీటి సంఘాల ఎన్నికలకు ఓటరు జాబితా సిద్ధం చేయాలని కర్నూలు జిల్లా ఆదోని తహశీల్దారు శివ రాముడు పేర్కొన్నారు. శనివారం ఆదోని తహశీల్దారు వారి కార్యాలయంలో ఇరిగేషన్ , రెవెన్యూ అధికారులతో కలిసి నీటి సంఘాల ఎన్నికలకు ఓటరు జాబితా పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ. మండలం పరిధిలో పెద్ద హరివాణం, సంతకుడ్లూరు, యడవలి , బలాదూర్, చిన్నగొనేహళ్, మాదిరే, బసపురం, ఇస్వీ, దనాపురం, నగనాతహల్లి, గ్రామాలకు సంబంధించి నీటి సంఘాల […]

డిసెంబర్ 14న మెగా లోక్ అదాలత్ పై సమావేశం

కర్నూలు జిల్లా ఆదోని కోర్టు ఆవరణంలో లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్, 2nd అడిషనల్ డిస్టిక్ జడ్జి పి. జె. సుధా ఆధ్వర్యంలో డిసెంబర్ 14న జరగబోవు మెగా లోక్ అదాలత్ కు సంబంధించి ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో  సమావేశం నిర్వహించరు. సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో కాంపౌండ్ కేసుల గురించి చర్చించారు. ఈ సమావేశానికి సీనియర్ సివిల్ సబ్జెక్టు యజ్ఞ నారాయణ, ఫస్ట్ అడిషనల్ మెజిస్ట్రేట్ సాయి లీల సుభాష్, సెకండ్ […]

డాక్టర్ పుల్లన్న తృతీయ వర్ధంతి

కర్నూలు జిల్లా కురువ సంఘం. కర్నూలు జిల్లా కేంద్రంలో టిజీవీ కళాక్షేత్రంలో కీర్తిశేషులు డాక్టర్. టీ.పుల్లన్న తృతీయ వర్ధంతి సభ కూతురు శ్రీలీలమ్మ అధ్యక్షతన గురువారం మద్యాహ్నం జరిగింది. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, ప్రధాన కార్యదర్శి ఎం. కె.రంగస్వామి, బి.వెంకటేశ్వర్లు, పెద్దపాడు ధనుంజయ, పాల సుంకన్న, తవుడు శ్రీనివాసులు,బి. రామకృష్ణ,బి. సి.తిరుపాల్, పుల్లన్న, కె. వెంకటరమణ, నాగరాజు, బాలరాజు,, రామకృష్ణ,తదితరులు ఘనంగా పుల్లన్న చిత్రపటానికి పూలమాలలు వేసి […]

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని రాయనగర్ సమీపంలో రైలు క్రింద పడి నరసింహ (18) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి 30వ తేదీ బుధవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. హనుమాన్ నగర్ కు చెందిన  నరసింహ అనే యువకుడు అనారోగ్యంతో గుండె సమస్య  వల్ల  మనస్తాపం చెంది  రైలు no 11311 కింద పడి ఆత్మహత్య  చేసుకున్నట్లు రైలు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు.

ఆదోని రైతు బజార్ లో తగ్గిన టమాట కేజి ₹ 24

ఆదోని 29 10 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 34/- రూపాయలు, రిటైల్: 1kg 36/- రూపాయలు

ఆదోని రైతు బజార్ లో తగ్గిన టమాట కేజి ₹ 24

ఆదోని 28 10 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయలు

భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా కర్నూలు లో నిర్వహించాలి

భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా కర్నూలు లో నిర్వహించాలని బి. సి. సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మను కోరిన  కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు.రాష్ట్రవ్యాప్తంగా భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ ఆదివారం పెనుగొండ లో బిసి సంక్షేమ మంత్రి సవితమ్మ నివాసంలో వినతిపత్రం అందజేసిన కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి ఎం. కె.రంగస్వామి మహిళా అధ్యక్షురాలు శ్రీలీలమ్మ కె సి నాగన్న, […]

రైతుల సొంత భూములను రైల్వే భూములుగా ఎలా చూపిస్తారు

కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలో రెవెన్యూ అధికారులు రైతు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రైతు సదస్సులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షుడు కే. శేఖర్ మరియు రైతులు రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్ పెద్దయ్యకు రీ సర్వేలో భాగంగా  రైతుల సొంత భూములను రైల్వే భూములుగా చూపించి, రైతు పేర్లు ఆన్లైన్ నుండి తొలగించారని వారి పేర్లను ఆన్లైన్లో చేర్చి, వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.ఈ […]

Back To Top