ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా చికెన్ అమ్మకలు చేస్తున్న వారిపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.కర్నూలు జిల్లా ఆదోనిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఆదోని మున్సిపల్ కమిషనర్ మద్యం మాంసం షాపులు అమ్మకూడదని ఆదేశాలు జారీ చేశారు అయినప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా చికెన్ షాప్ లో చికెన్ అమ్ముతుండగా పట్టుకున్న అధికారులు చికెన్ షాపు యజమానికి 1500 జరినామ విధింరు. ఈ దాడుల్లో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ పులికొండ, రంగస్వామీ పాల్గొన్నారు.
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రశంస పత్రాలు అందజేసిన సబ్ కలెక్టర్
కర్నూలు జిల్లా ఆదోనిలో రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మున్సిపల్ గ్రౌండ్ నుండి బీమా సర్కిల్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించరు. అనంతరం భీమా సర్కిల్ లో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీ పరీక్షల గెలుపొందిన విద్యార్థులకు మరియు పోలింగ్ కేంద్రాలలో ఓటర్ నమోదు కార్యక్రమంలో ఉత్తమంగా ప్రదర్శన చూపిన బిఎల్ఓలకు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రశంస […]
సబ్ కలెక్టర్ ను కలిసిన డీఎస్పీ హేమలత
కర్నూలు జిల్లా ఆదోని ఎస్డిపిఓ గా బాధ్యతలు చేపట్టిన హేమలత శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆదోని శాంతిభద్రతలపై చర్చించారు.
ఎమ్మెల్యే పార్థసారథి ఆదేశాలతో ఖాజీపుర సమస్యలపైన దృష్టి
కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధిని 14వ వార్డు ఖాజీపురా కాలనీ వాసులు కలిసి సమస్యలు తెలియజేశారు. స్పందించిన ఎమ్మెల్యే పార్థసారథి బిజెపి నాయకుడు మధుసూదన శర్మను ఖాజీపురా కాలనీకి వెళ్ళి సమస్యలను గుర్తించి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయమని ఆదేశాలు ఇవ్వడంతో. మధుసూదన శర్మను అక్కడున్న డ్రైనేజీ, రోడ్లు, శానిటేషన్, సమస్యలు చాలా అద్వాన్నస్థితిలో ఉన్న విషయాలను గుర్తించి కాలనీ వాసులతో కలిసి మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం […]
విరుపాపురం గ్రామ సమీపంలో ఆటో బోల్తా
కర్నూలు జిల్లా ఆదోని మండలం విరుపాపురం గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడి నాగరాజు అనె వ్యక్తీ మృతి చెందాడు. అతని భర్య వాణి కి మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలు ఆయాలు. మృతుడు గూడూరు (మం) రేమట గ్రామానికి చెందిన నాగరాజు వాళ్ల చిన్నాయన అంత్యక్రియలకు వచ్చి తిరిగి, రేమట గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది అని బంధువులు తెలిపారు. నాగరాజుకు ఇద్దరు సంతానం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ […]
పత్తి జిన్నింగ్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని బసాపురం రోడ్లో ఉన్న సంతోష్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ పత్తి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 10 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిలిందంటూ ఫ్యాక్టరీ యాజమాని ప్రశాంత్ తెలిపారు. సుమారు 6 కోట్ల పత్తి, 2 కోట్ల పత్తి బెల్లు (600 బెల్లు), సుమారు కోటి రూపాయల పత్తి సీడ్, మోటర్లు పూర్తిగా దగ్ధమైందని యజమాని తెలిపారు. పత్తి ఫ్యాక్టరీలో చెలరేగుతున్న మంటలను అదుపు […]
తాగునీటి సమస్యను పరిష్కరించాలి
కర్నూలు జిల్లా ఆదోని మండలం బసరకోడు గ్రామానికి నెలలో ఒక్కసారి లేదా రెండుసార్లు మాత్రమే మంచి నీళ్లు సరఫరా చేస్తున్నారని తాగునీటి సమస్య ఇప్పుడే తీవ్రంగా ఉంటె వేసవికాలంలో మరి తీవ్రం కాకుండా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి కనీసం మూడు రోజుల కు ఒకసారి మంచినీళ్లు సరఫరా చేయాలనిడిమాండ్ చేసిన డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఉర్చీరప్పవ్యవసాయ కార్మిక సంఘం హుసేని కెవిపిఎస్ రామాంజిని.. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ అధికారులు చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ కార్యాలయం […]
నాటు సారా తయారీ బట్టీల ద్వంశం ముద్దాయిలు అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యెల్లమ్మ కొండలలో నాటు సారాయి తయారు చేస్తున్న నలుగురు ముద్దాయిలను A-1. బోయ సురేష్ (35), A-2. సంగ్రామ్ హబీబ్ బాష (45), A-3. బోయ అనిత (32), A-4. బోయ వెంకటేష్ వన్ టౌన్ సిఐ శ్రీరామ్ అరెస్టు చేసి వారి వద్ద నుండి 30 లీటర్ల నాటుసారాయి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1000 లీటర్ల బెల్లం ఊట ద్వంశం చేసినట్టు వన్ టౌన్ […]
ఆదోని వైసిపికి షాక్ ఇచ్చిన సర్పంచ్
కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న పెండేకల్లు గ్రామ సర్పంచ్ జయరాం ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాదులో ఎమ్మెల్యే కార్యాలయంలో వెల్లాల మధుసూదనశర్మ, సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు ఆదోని నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథములో నడిడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అందుకే మా చిన్నపెండేకల్లు గ్రామాన్ని కూడా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి […]
ఆదోనిలో కోడి పంద్యాల జూదగాళ్లు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయనగర్ లో కోడి పందెము ఆడుతున్న 16 మంది జూదగాళ్లు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 72 వేల నగదు రెండు కోడిపుంజులు వన్ టౌన్ సిఐ శ్రీరామ్ సీజ్ చేశారు. సిఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి.. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు, ఆదోని SDPO వారి పర్యవేక్షణలో వన్ టౌన్ సీఐ శ్రీ రామ్ వారి […]