కర్నూలు జిల్లా ఆదోని వినూత్న రీతిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు నిరసన తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారులలో మెడికల్ కాలేజ్ కోసం బిక్షాటన చేస్తూ ప్రజలకు పరిస్థితులను వివరించారు. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమె నడపాలని డబ్బులు లేవంటే బిక్షాటన చేసి సిగ్గులేని ప్రభుత్వానికి మేము ఇస్తామని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులుతెలిపారు. 1. రంగప్ప ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూరాజధాని కోసం కూటమి ప్రభుత్వం 2100 కోట్ల ఖర్చు చేస్తుంది అదే […]
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
■ ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 40 కి పైగా కేసులు ఉన్న అంతర్రాష్ట్ర పశువులదొంగ ముఠా అరెస్ట్..■ సుమారు 1 కోటి 50 లక్షల విలువ చేసే పశువుల స్వాధీనం..■ మారున ఆయుధాలు ఒక కారు రెండు బొలెరో వాహనాలు 14 సెల్ ఫోన్లు స్వాధీనం.. కర్నూలు జిల్లా ఆదోని లో అంతర్రాష్ట్ర పశువుల దొంగలు ముఠా అయిన 16 మంది ముద్దాయులను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా 9 […]
తుంగభద్ర జలాశయనికి పెరుగుతున్న వరద నీరు 14-09-2025
తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలుఇన్ ఫ్లో : 13024 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 12666 క్యూసెక్కులు
ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే చర్యలు తప్పవు.. ట్రాఫిక్ సిఐ
కర్నూలు జిల్లా ఆదోని ట్రాఫిక్ సిఐ అబ్దుల్ గౌస్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో శనివారం రోడ్డు భధ్రత , ట్రాఫిక్ నిబంధనల పై డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.ట్రాఫిక్ సిఐ అబ్దుల్ గౌస్ మీడియాతో మాట్లాడుతూ…కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్, కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డిఎస్పీ హేమలత ఆధ్వర్యంలో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు.వాహనాలను నడిపే ఆటో డ్రైవర్లు మద్యం సేవించి, సెల్ […]
పోలీస్ పహరాలో రాంజల చెరువు
కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ సీఐ విలేకరులకు తెలిపిన సమాచారం మీరు రాంజల చెరువు దగ్గర నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఈత కొట్టకుండా మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా త్రీ టౌన్ పోలీసులు నిత్యం పహరాలో ఉన్నట్లు తెలిపారు. కావున ప్రజలు ఇది గమనించి పోలీసు వారికి సహకరించలని కోరారు.
హైవే రోడ్ లో బైఠాయించి నిరసన.. అడ్డుకున్న పోలీసులు
కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మెడికల్ కాలేజ్ ప్రవెటీకరణను వ్యతిరేకిస్తు పి డి ఎస్ యు విద్యార్థి సంఘాలు హైవే రోడ్ పై బైఠాయించి రాస్తారోకో చేస్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నరు. పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మెడికల్ కాలేజ్ పై కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పి పి పి పద్ధతిని రద్దు చేయాలి, వెంటనే కాలేజ్ పనులు పూర్తిచేసి తరగతులు ప్రారంభించాలని వారు […]
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
Rainfall Report on 13-09-2025 in Adoni Division Dy.S.O, Adoni. 1. గోనెగండ్ల Gonegandla : 35.8 mm2. ఆదోని Adoni : 33.4 mm3. కోసిగి Kosigi : 20.6 mm4. నందవరం Nandavaram : 15.6 mm5. హోలగుంద Holagunda : 15.4 mm6. పెద్దకడబూర్ Peddakadabur : 10.6 mm7. కౌతాళం Kowthalam : 10.2 mm8. ఎమ్మిగనూరు Yemmiganur : 8.2 mm9. మంత్రాలయం Mantralayam : 3.6 mmకురిసిన […]
తుంగభద్ర జలాశయనికి పెరుగుతున్న వరద నీరు 13-09-2025
తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలుఇన్ ఫ్లో : 13687 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 13533 క్యూసెక్కులు
రేషన్ బియ్యం కోసం సచివాలయం ముందు ధర్నా
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో సిపిఎం నాయకులు రేషన్ బియ్యం కోసం సచివాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వెల్ఫేర్ అసిస్టెంట్కు వినతిపత్రం అందజేశారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న మాట్లాడుతూ పెద్ద తులం గ్రామంలో ఒకటి రెండు వార్డులలో రేషన్ బియ్యం గత 15 సంవత్సరాల నుండి సరఫరా చేస్తున్నారని, కానీ ఈ మధ్యనే 1-2 వార్డులలో కాకుండా డీలర్ తన సొంత ఇల్లు ఉన్న దొడ్డిగేరి ప్రాంతంలో […]
విద్యుత్ సరఫరా అంతరాయ నోటీసు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాలలో 13/09/2025 2వ శనివారం రోజులన ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆదోన విద్యుత్ శాఖ APSPDCL అధికారులు తెలిపారు. 132/32 KV, 33/11 KV సబ్-స్టేషన్లు, విద్యుత్ లైన్లు మరియు ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున ఆదోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులందరూ సహకరించాలని అధికారులు కోరారు. ఏదైనా అసౌకర్యం కలిగితే చాలా చింతిస్తున్నామన్నారు.