కర్ణాటక ఎన్నికల కోడ్ నేపథ్యం లో కర్నూల్ జిల్లా SEB Addl SP క్రిష్ణ కాంత్ పటేల్ శుక్రవారం రోజు పెద్ద హరివానం మరియు బాపురం SEB చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. అక్కడున్న...
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 26500/= విలువ చేసే 34 బాక్సులు (3360 పెట్రా ప్యాకెట్లు)...
రేపు శనివారం ఉదయం 11 గంటలకు పదవ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయని తెలిపిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. గత ఏడాది 28 రోజుల్లో ఫలితాలు ప్రకటించామని కానీ ఈ సంవత్సరం త్వరగా పారదర్శకంగా...
తన చావుకు చందా సబ్ దర్గా వాళ్లైన పాన్ షాప్ సలాం మరియు చోటు అని చీటీ వ్రాసుకొని తన వద్ద పెట్టుకొని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే పోలీసులు తెలిపారు వివరాల్లోకి వెళితే...
◆ కర్ణాటకలో తుది దశకు చేరిన ఎన్నికల ప్రచారం◆ పోటాపోటీగా ప్రధాన పార్టీల హామీలు◆ మే 10న పోలింగ్ మే 13న ఓట్ల లెక్కింపు◆ ఒపీనియన్ పోల్స్ లో కాంగ్రెస్ ముందంజ◆ ఒక నావాలో ఇద్దరు...
కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పరిధిలోని పర్వతాపురం రోడ్డు ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అమరావతి నగర్ కు చెందిన బోయ లక్ష్మీనారాయణ(37),...
బహుముఖ నటి మనోబాల(69) బుధవారం తుది శ్వాస విడిచారు. మనోబాలకు రజనీకాంత్ కమలహాసన్ సుహాసిని తదితరుల సినీ నటులు చిత్ర నిర్మాతలు నివాళులర్పించారుమనోబాల అపోలో హాస్పిటల్ లో కాలేయ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మధ్యాహ్నం...
కర్నూలు నగరంలో డిజిపి శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు కర్నూలు జిల్లా డివిజనల్ కో-ఆపరేటివ్ కార్యాలయం అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాతకు చెందిన...
తాడేపల్లి: క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు భారత్లో యూఏఈ రాయబారి అబ్ధుల్ నాసర్ అల్షాలి. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు.. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని అబ్దుల్ నాసర్కు సీఎం హామీ...
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏలను విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.. G.O. Ms. No 66 ద్వారా...