■ 2000 నోట్లపై ఆర్బిఐ కీలక నిర్ణయం■ 2016 నుంచి చలామణిలో ఉన్న 2000 నోట్లు..■ 2018 లోనే నిలిచిపోయిన 2000 నోట్ల ముద్రణ..■ 2023 మార్చి 30 నాటికి మార్కెట్లో 3.62 లక్షల కోట్ల...
వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ముద్దాయిగా విచారణలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి కేసులు సిబిఐ వార్త కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్టులపై, కెమెరామెన్ పై దాడి చేసిన వారిని, ప్రోత్సహించిన అవినాష్ రెడ్డి...
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కారాస్తున్న ముగ్గురు అరెస్ట్. ఒకరు పరార్. వారి వద్ద నుండి 1 లక్ష 20 వేల నగదు 15 లీటర్ల నాటు సారాను పోలీసులు...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కార్పొరేట్ విద్యాసంస్థలలో జరుగుతున్న అక్రమ అడ్మిషన్ల ను అరికట్టాలని పిడిఎస్ఓ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయుకులు తిరుమలేష్, డివిజన్ ప్రెసిడెంట్ ఖాదర్ మాట్లాడుతూ విద్యా అకాడమిక్ ఓపెన్ కాకముందే...
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్విరం చేసి ఉపాధి కూలీలకు దక్కకుండా చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూలీలుగా మనందరి పైన ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక...
కర్నూలు జిల్లా అదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి వై జయమనోజ్ రెడ్డి 26 వార్డుకు సంబంధించిన మహిళలకు దాదాపు 30 కుటుంబాలకు tidco రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ పట్టాలు అందజేశారు. అనంతరం జయం మనోజ్...
దుబాయిలో నెలన్నర రోజులు సెంట్రింగ్ పనులు చేస్తే 2 లక్షలు జీతం ఇప్పిస్తానని నమ్మబలికి కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడిని ఓ ఏజెంట్ దుబాయి దేశానికి పంపించాడు. అక్కడి వారితో ఇబ్బందులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నూతన అధ్యక్షులుగా వెల్లాల మధుసూదన శర్మ ను బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. నెల్లూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య...
కర్నూలు జిల్లా హాలహార్వి మండలం చత్రగుడి ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో బొలెరో వాహనం టైరు పగిలి బొలెరో బోల్తా పడి 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని వెంటనే ఆలూరు ప్రభుత్వ...
ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు 15.05.2023 పత్తి క్వింటాల్ ధర గరిష్టం ₹ 7538-00 మధ్యధర ₹ 7299-00 కనిష్టం ₹ 4829-00 వేరుశనగలు క్వింటాలు ధర గరిష్టం ₹ 7619-00 మధ్యధర ₹ 6849-00...