షాలిమర్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీకొట్టి పట్టాలు తప్పిన ప్రమాదంలో మృతుల సంఖ్య 237కు చేరింది. 1000 మందికి పైగా గాయాలు. సిగ్నల్...
ఓడిశాలో ఘోర రైలు ప్రమాదం కోరమండల్ ఎక్స్ప్రెస్ బాలసుర్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ ను ఢీకొట్టడంతో ఏడు బోగీలు బోల్తా పడడంతో 50 మంది కి పైగా మృతి 350 మందికి పైగా గాయాలు...
కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని మదిరే క్రాస్ రోడ్ వద్ద అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 8 బాక్సులు కర్ణాటక మధ్యాన్ని సీజ్ చేశారు సెబ్ అధికారులు....
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుమ్మలం గ్రామం జైన్ టెంపుల్ సమీపంలో గాలివానకు చెట్టుకొమ్మ వీరిగి ఆటో పై రోడ్డుకు అడ్డంగా పడింది అదృష్టవశాత్తు ఎవరికి ఏమి గాయాలు కాలేదు. ఆటో పూర్తిగా ధ్వంసం...
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుమ్మలం గ్రామం ఏపీజీబీ ( ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ )బ్యాంకు ముందు పాండవగల్లు గ్రామ చైతన్య గ్రూపు పొదుపు మహిళలు గురువారం ధర్నా నిర్వహించరు. గత ఆరు...
రాష్ట్రంలో మునిసిపల్ కమీషనర్ల బదిలీలు 31వ తేదీ GO-344-1-1 రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది.
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామానికి చెందిన ఖాసీం పీర్ ఇస్వీ రైల్వే స్టేషన్ సమీపాన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఖాసీం పీర్ రైలు పట్టాలపై పడుకుని తాను...
సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 4 ఏళ్ళు అయిన సందర్భంగా కర్నూలు జిల్లా అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అధ్వర్యంలో స్థానిక మెహబూబయ ప్యాలెస్ లొ కార్యకర్తలు, నాయకుల మధ్య...
కర్నూలు జిల్లా ఆదోనిలో అగ్నిమాపక కేంద్ర కార్యాలయానికి సిమెంటు రోడ్డు వేయలని ఆదోని జిల్లా సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. నూర్ అహ్మద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి మీడియా ముందు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక...
కర్నూలు జిల్లా ఆదోని లో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు చంద్రబాబు పేద ప్రజలకు ఇచ్చే ఇళ్లను శవ పేటికతో పోల్చినందుకు నిరసనగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి...