Category: News

బ్రాహ్మణ భవణాలు, అపరకర్మలు భవణాల ఏర్పాటుకు సహకరించండి

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో కేంద్రాలలో బ్రాహ్మణ భవణాల ఏర్పాటుకు సహకరించాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పేరి.కామేశ్వరరావుకి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్ కి, రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వెల్లాల మధుసూదనశర్మ వినతి పత్రం అందచేసి విజ్ఞప్తి చేశారు. బుధవారం విజయవాడ లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు శ్రీకాంత్ కార్యాలయంలో ఇద్ధరి నాయకులతో సమావేశమై రాష్ట్రములోని బ్రాహ్మణ సమస్యలను ఇరువురి దృష్టికి తీసుకెళ్లి చర్చించరు. అనంతరం […]

దొంగను పట్టుకున్న సీఐ విక్రమ సింహ..

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే నెలలో సిరిగుప్ప చెక్ పోస్ట్ వద్ద ఐరన్ షాపు మరియు పంజర్ పోల్ ఆంజనేయ స్వామి గుడి హుండీ దొంగతనాల కేసులో ముద్దాయి నరసింహులును అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 1 లక్ష 20 వేలు నగదు, స్వామివారి వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారుపోలీసులు.వన్ టౌన్ సిఐ విక్రమ సింహ తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాబడిన సమాచారం […]

అర్థమయ్యే రీతిలో ఎండార్స్మెంట్ లు ఇవ్వాలి. జెసి నారపురెడ్డి మౌర్య

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లోని సిల్వర్ జూబ్లీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక “జగనన్నకు చెబుదాం-స్పందన” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ “జగనన్నకు చెబుదాం-స్పందన” కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు సంబంధిత అధికారులు ఎలా అంటే అలా ఎండార్స్మెంట్ లు ఇవ్వకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎండార్స్మెంట్ లు ఇవ్వాలని అపుడే రీ […]

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు

కర్నూలు జిల్లా అదోని తిరుమల నగర్ లో హైటెక్ వ్యభిచారాం నిర్వహిస్తున్న గృహం పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఇద్దరు నిర్వాహకులు , ఏడుమంది విటులు లను అరెస్ట్ చేసి వారివద్ద నుండి 2 సెల్ ఫోన్ లు, 1200 వందల నగదు స్వాధీనం చేసుకున్నారు. సిఐ నరసింహారాజు తెలిపిన వివరాల మేరకు గత కొన్నేళ్లుగా హైటెక్ వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారని అమ్మాయిలను కలకత్తా , కర్నూలు , ధర్మవరం , ముంబయి […]

ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి.. డీఎస్పీ శివ నారాయణస్వామి

కర్నూలు జిల్లా ఆదోని లో పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేసిన డి.ఎస్.పి శివ నారాయణ స్వామి, సిఐలు, ఎస్సైలు, పోలీసులు. డీఎస్పీ శివ నారాయణ స్వామి మాట్లాడుతూ అక్టోబర్ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు వచ్చి చేరువయ్యే విధంగా ర్యాలీలు […]

కోటి రూపాయల నిధులు స్వాహా

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హిందూ స్మశాన వాటిక లో మృతదేహాలను దహనం చేసే బిల్డింగుకు 2020-21వ సంవత్సరములలో 14వ వార్షిక నిధులు కోటి రూపాయల విడుదల కాగా ఆ నిధులను నామమాత్రంగా ఖర్చు చేసి నిధులను స్వాహా చేశారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. అజయ్ బాబు ఆరోపించారు. అవినీతి ఆక్రమణలకు పాల్పడినటువంటి అధికారులను మరియు కాంట్రాక్టర్లల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని , వారు దోచుకున్నటువంటి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ […]

వచ్చే ఎన్నికల్లో టిడిపి పార్టీ భూస్థాపితం అవుతుంది.. ఆదోని ఎమ్మెల్యే

వచ్చే ఎన్నికల్లో టిడిపి పార్టీ భూస్థాపితం అవుతుందని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని బోయగెరి కి చెందిన టిడిపి జనసేన కాంగ్రెస్ పార్టీల నుంచి సుమారు 100 కుటుంబాలు సీనియర్ నాయకుడు ఆంజనేయులు నాయకత్వ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరమన్నారు.

వర్షాలు లేక ఎండిపోతున్న పంటలనకు ట్యాంకర్ల ద్వారా నీళ్లతో తడుపుతున్న రైతు

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని మధిర గ్రామంలో సిపిఎం ప్రతినిధి బృందం పొలాలలో పంటలను పరిశీలించారు. వర్షాలు లేక ఎండిపోతున్న మిరప, ఉల్లి పంటలను కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీళ్లు పొలాలకు తడుపుతున్న రైతు రామాంజనేయులు పొలాన్ని పరిశీలించారు. ఆ రైతును అడిగి వివరాలు తెలుసుకొన్నారు రైతు రామాంజనేయులు మాట్లాడుతూ ఒకసారి ఎకరా పొలం తడపాలంటే 30 వేల రూపాయలు ఖర్చవుతుందని, ఏడెకరాలకు ఒకసారి 2 లక్షల పదివేల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపాడు. సిపిఎం రాష్ట్ర […]

కర్ణాటక మద్యం తరలిస్తున్న వారిపై పోలీసుల దాడులు

కర్నూలు జిల్లా ఆదోని మండలం జి.హోసల్లి గ్రామం సమీపంలో శుక్రవారం రోజు మోటార్ సైకల్ పై కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి కౌతాలం మండలం, తోవి గ్రామానికి చెందిన బోయ పాండవగల్లు ఊసేని ని అరెస్టు చేసి అతను నుండి 1152 (12 బాక్స్ లు) ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లను, మోటార్ సైకల్ ను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి మద్యం ప్యాకెట్లను మోటార్ సైకిల్ ని సీజ్ చేసినట్లు […]

ముఖ్యమంత్రి కి బ్రాహ్మణ సమస్యలు వివరించిన రాష్ర్టబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వెల్లాల మధుసూదన శర్మ

గురువారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న చేదోడు పథకం ద్వారా చేతివృత్తుల వారికి అండగా నిలవడానికి ఎమ్మిగనూరు పట్టణానికి వచ్ఛిన సందర్భంగా ఆపన్నప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వెల్లాల మధుసూదనశర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి రాష్ట్రములోని బ్రాహ్మణ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మధుసూదనశర్మ తో మాట్లాడుతూ ఎలాంటి సహాయం బ్రాహ్మణులకు అవసరమవుతుంది అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సమస్యలను […]

Back To Top