కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ట్రాఫిక్ సమస్యపై పోలీస్ మరియు మున్సిపల్ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, డిఎస్పి మేడం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆదోనిలో ట్రాఫిక్ నియంత్రణ,...
అక్రమంగా కర్ణాటక మద్యం నిలువ ఉంచిన స్థావరాలపై ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు నిర్వహించారు.కర్నూలు జిల్లా కౌతాళం మండలం హల్వి గ్రామంలో అక్రమంగా కర్ణాటక మద్యం నిలువ ఉంచి అమ్మకాలు నిర్వహిస్తున్న స్థావరంపై...
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ మంగళవారం ఉదయం నుండి వివిధ ప్రాంతాల్లో బాలికల కళాశాల రైతుబజార్ సంతోష్ నగర్ ఎల్ బి స్ట్రీట్, షేర్ ఖాన్ కొట్టాలు తిక్క స్వామి దర్గా రోడ్డు లలో...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం గోకర్ జెండా వీధి ఉర్దూ స్కూల్ వెనకాల గ్యాస్ సిలిండర్ పేలి రెండు పూరి గుడిసెలు దగ్ధం అయ్యాయి. సిలిండర్ పేలడంతో స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు. వీధిలోని ప్రజలు...
ఆదోనిని జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ, ఆదోనిలో టిడిపి కార్యకర్తలకు జరుగుతున్న అవమానం, అన్యాయం గురించి మంగళగిరిలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కి ఫిర్యాదు చేశారు మైనార్టీ పరిరక్షణ సమితి...
కర్నూలు జిల్లా..పల్లెల నుంచి ఆదోని పట్టణానికి చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులకు సమయానికి బస్సులు నడపాలని కోరుతూ ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరోద్వాజ్ DSF విద్యార్థి సంఘం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా DSF...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కల్లుబావి వీధికి చెందిన రంగస్వామి అనే మతిస్థిమితం లేని వ్యక్తి సోమవారం పాత ఓవర్ బ్రిడ్జి పైనుంచి ఎగిరి ఆత్మీయతయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు బంధువులు వన్ టౌన్ పోలీసులకు తెలిపిన...
ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా చికెన్ అమ్మకలు చేస్తున్న వారిపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.కర్నూలు జిల్లా ఆదోనిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఆదోని మున్సిపల్ కమిషనర్ మద్యం మాంసం షాపులు అమ్మకూడదని...
కర్నూలు జిల్లా ఆదోనిలో రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మున్సిపల్ గ్రౌండ్ నుండి బీమా సర్కిల్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించరు. అనంతరం భీమా సర్కిల్...
కర్నూలు జిల్లా ఆదోని ఎస్డిపిఓ గా బాధ్యతలు చేపట్టిన హేమలత శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆదోని శాంతిభద్రతలపై చర్చించారు.