Author: Public Judgement

సచివాలయాల ముందు ఆందోళన నిర్వహిస్తాం.. సిపిఐ

కర్నూలు జిల్లా ఆదోనిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు రెండు సెంట్ల ఇంటి స్థలం నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 18వ తేదీ అన్ని సచివాలయాల ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ సుదర్శన్ తెలిపారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన పట్టణ కార్యదర్శి సుదర్శన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుపేద కుటుంబానికి రెండు సెంట్లు స్థలము ఇచ్చి ఇంటి […]

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన

కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్ లో ప్రియుడు గురు ఈశ్వర్ ఇంటి ముందు ప్రియురాలు చందన  ఆందోళనకు కూర్చోయింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి బెంగళూరులో తన తల్లిదండ్రుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకొని మోసం చేసి ప్రేమికుడు గురు పారిపోయాడంటు యువతి ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మాయి చందన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మైసూరుకు చెందిన యువతి చందన మంజునాథ , ఆదోని అబ్బాయి గురు ఈశ్వర్ ప్రసాద్  బెంగుళూరు లో ఒక ప్రైవేట్ కంపెనీ […]

సోషల్ మీడియా హద్దుల్లో లేకపోతే భారీ మూల్యం తప్పదా?

◆ సోషల్ మీడియా.. హద్దుల్లో లేకపోతే భారీ మూల్యం తప్పదా? ఏపీలో పరిణామాలు చెబుతోంది అదేనా?కర్నూలు జిల్లా:సోషల్ మీడియా.. ఓ వజ్రాయుధం. హద్దుల్లో ఉంటూ అవసరం మేరకు ఉపయోగిస్తే అద్భుతాలు చేయొచ్చు. అదే గీత దాటితే వాతలు తప్పవు. ఇప్పుడు సోషల్ మీడియా పేరు ఎత్తితే చాలు ఏపీ హడలెత్తిపోతోంది. పోస్టుల్లో మాటలు హద్దులు దాటి పత్తా లేకుండా పోయిన వారు ఎందరు? సోషల్ మీడియా యూజర్లకు మోగుతున్న వార్నింగ్ బెల్స్ ఏంటి? ఎక్కడ నెగ్గాలో కాదు […]

ఎంపీడీవో కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ధర్నా

మండలంలో ఉపాధి హామీ పనులు కల్పించి వలసలు నివారించాలని, ఉపాధి హామీ పాండవుగల్ ఫీల్డ్ అసిస్టెంట్ గా వీరమ్మను కొనసాగించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా..కర్నూలు జిల్లా ఆదోని ఎంపీడీవో కార్యాలయం ముందు సిపిఎం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ ఇన్చార్జి ఎ పీవో కాలిక్ భాషలకు అందజేశారు. ఆదోని మండలంలో  వ్యవసాయ కూలీలు వేల సంఖ్యలో వలసలకు వెళ్తున్నారని వలసల […]

నటి శ్రీరెడ్డిపై బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అనితలపై సోష‌ల్‌మీడియాలో అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని సీఐకి ఫిర్యాదు చేసిన టీడీపీ రాష్ట్ర మ‌హిళా కార్య‌ద‌ర్శి మ‌జ్జి ప‌ద్మ‌.బీఎన్ఎస్‌ సెక్షన్లు 196, 353, 79, 67 కింద శ్రీ‌రెడ్డిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు సీఐ తెలిపార‌న్న ప‌ద్మ‌.గ‌త ప్ర‌భుత్వంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పైనే కాక వారి కుటుంబాల‌పై కూడా సోష‌ల్‌మీడియాలో శ్రీ‌రెడ్డి చెప్ప‌రాని వ్యాఖ్య‌లు చేసిందని, ఆమెను స్త్రీ జాతి నుంచి వెలేస్తున్నామ‌ని వెల్ల‌డి.

మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఘనుడు

★ సాధారణంగా విజయం సాధించిన వారు చరిత్ర సృష్టిస్తారు కానీ ఈ వ్యక్తి మాత్రం ఓడిపోయి రికార్డు సృష్టించాడు. 239 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఎలక్షన్ కింగ్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గా ఎక్కువ సార్లు ఎలక్షన్స్ లో ఓడిపోయిన వ్యక్తిగా ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా లభించింది. ★ సామాన్య ప్రజలు కూడా ఎలక్షన్స్ లో పాల్గొనవచ్చు అని అవేర్నెస్ తీసుకురావడానికి […]

తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి

ఇవాళ్టీ నుంచి బడ్జెట్ సమావేశాలు.● సమావేశాల తొలి రోజునే బడ్జెట్ పెట్టనున్న ప్రభుత్వం.● తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.● ఉదయం 10గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్.● మంత్రి పయ్యావులకు బడ్జెట్ పత్రాలు అందచేసిన ఆర్థికశాఖ అధికారులు.● మంత్రికి బడ్జెట్ పత్రాలు అందించిన పీయూష్ కుమార్, జానకీ, నివాస్.● బడ్జెట్ పత్రాలకు పూజలు నిర్వహించిన కేశవ్.● బడ్జెట్ పత్రాలతో సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన పయ్యావుల.● అర్థరాత్రి వరకు బడ్జెట్టుపై తుది […]

ఎమ్మిగనూరులో జాబ్ మేళా.. జిల్లా ఉపాధి అధికారి

ఎమ్మిగనూరులో జాబ్ మేళా.. జిల్లా ఉపాధి అధికారికర్నూలు జిల్లా నైపుణ్య మరియు శిక్షణ శాఖా వారి అద్వర్యంలో 12.11.2024 మంగళవారం నాడు ఉదయం 10 గంటలకు  ప్రభుత్వ జూనియర్ కళాశాల, వైఎస్ఆర్ సర్కిల్, ఎమ్మిగనూరు లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి పి.దీప్తి  ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్ధులు మీ విద్యార్హతకు సంబందించిన ధ్రువ పత్రాలు, ఫొటోస్, తీసుకుని రావాలని తెలిపారు. మహిళా మరియు పురుష అభ్యర్థులు ఉద్యోగ మేళా లో పాల్గొని […]

సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేయాలి.. సిపిఎం

అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కల్లుబావి, శంకర్ నగర్ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ప్రజా పోరు కార్యక్రమం నిర్వహించరు. అనంతరం ప్రజాపోరు పోస్టర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న పట్టణ […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 09-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7390/- రూపాయలు కనిష్ట ధర ₹. 4019/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6536/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5830/- రూపాయలు కనిష్ట ధర ₹.5270/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5362/- రూపాయలు కనిష్ట ధర ₹.5362/- రూపాయలు పలికింది. […]

Back To Top