తేదీ 25-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7380/- రూపాయలు కనిష్ట ధర ₹. 4599/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6837/- రూపాయలు కనిష్ట ధర ₹. 3312/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5628/- రూపాయలు కనిష్ట ధర ₹.4200/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. […]
Gold, Silver Price బంగారు వెండి ధరలు
Date 25 11 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 79400-001 గ్రాములు సుమారు రూ. 7940-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 73520-001 గ్రాములు సుమారు రూ. 7352-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 920-00
మట్కా నిర్వాహకులు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ పరిధిలో అక్రమంగా మట్కా నిర్వహిస్తున్న నలుగురు మున్షిఅలీ హుస్సేన్, కే. ఈరప్ప వైస్ శ్రీకాంత్ రెడ్డి, షేక్ చకోలి చాంద్ బాషాను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 2 లక్షల 51 వేల 600 రూపాయలు నగదు, 25 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నరు. నలుగు ముద్దాయిలను త్రీ టౌన్ పోలీసులు డిఎస్పి సోమన్న ముందు హాజరు పరిచి రిమైండ్ కి తరలించారు.
ఆటో బోల్తా పడి మహిళ మృతి
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో అతివేగంగా వస్తున్న స్కూటర్ ను తప్పించబోయి ఆటో బోల్తా పడి బళ్ళారికి చెందిన మహంకాళమ్మ (50) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. బంధువులు తెలిపిన వివరాల మేరకు తారపురం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వస్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.
ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు
తేదీ 23-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7249/- రూపాయలు కనిష్ట ధర ₹. 4211/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6761/- రూపాయలు కనిష్ట ధర ₹. 3612/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5672/- రూపాయలు కనిష్ట ధర ₹.4000/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. […]
ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్
■ ఆర్టీసీలో మొత్తం 7,545 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధం : ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు..■ ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ)లో భారీగా ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది..ఏపీఎస్ ఆర్టీసీలో 7 వేల ఉద్యోగాలకు పైగా భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తాజాగా తెలిపారు. ఆర్టీసీ నెల్లూరు జోనల్ ఛైర్మన్గా సన్నపురెడ్డి సురేష్రెడ్డి నవంబరు 21న బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో […]
పెండ్లి చేయడం లేదని తండ్రి పై కొడుకులు దాడి
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం లో కన్న తండ్రి అని కనకరం లేకుండా కొడుకులు చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. మంత రాజు(60) వృద్ధుడిని తన సొంత కొడుకులే కన్న తండ్రిని దయ దక్షిణం లేకుండా ఇద్దరు కొడుకులు రక్తం గాయాలయ్యాల చితకబాధరు. స్థానికుల తెలిపిన వివరాల మేరకు.. ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు నీలకంఠ, చిన్న కొడుకు రాజేష్ వివాహం చేయడం లేదని ఇద్దరు కుమారులు కలిసి తండ్రి పై దాడి చేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. […]
ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు
తేదీ 22-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7229/- రూపాయలు కనిష్ట ధర ₹. 4480/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7100/- రూపాయలు కనిష్ట ధర ₹. 3460/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5669/- రూపాయలు కనిష్ట ధర ₹.4400/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. […]
13 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీరామ్ అంతరాష్ట్ర దొంగలముఠాను అరెస్టు చేసి కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ముందు హాజరు పరిచారు. 13 మందిని అరెస్టు చేసి వీరి వద్ద నుండి భారీగా ప్రాపర్టీని రికవరీ చేశారు. ఈ ముఠా నుంచి 21 కేసులలో దొంగలించబడిన 478.7 గ్రాముల బంగారు ఆభరణాలు (రూ. 33 లక్షల 7 వేల 8 వందల విలువ) రూ. 8 లక్షల 4 వేల నగదు […]
ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు
తేదీ 21-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7125/- రూపాయలు కనిష్ట ధర ₹. 4001/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7150/- రూపాయలు కనిష్ట ధర ₹. 3512/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5738/- రూపాయలు కనిష్ట ధర ₹.4900/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. […]