Author: Public Judgement

కురువ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దేవేంద్రప్ప

విజయవాడ గొల్ల పూడి బీసీ భవనంలో బుధవారం కురువ కార్పోరేషన్ చైర్మన్ గా మాన్వి దేవేంద్రప్ప పదవి బాధ్యతలు స్వీకరించరు. అసిస్టెంట్ డైరెక్టర్ తనూజ ప్రమాణం చేయించరు. బాధ్యతల అనంతరం ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,…

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కార్వాన్ పేట్ వీధికి చెందిన షేక్ షబ్బీర్ (30) అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని రైల్వే జి ఆర్ పి ఎఫ్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు.…

ఆదోని రైతు బజార్ లో  టమాట కేజి ₹ 40

ఆదోని 26 11 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్:…

ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 25-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7380/- రూపాయలు కనిష్ట ధర ₹. 4599/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6837/- రూపాయలు…

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 25 11 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 79400-001 గ్రాములు సుమారు రూ. 7940-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు…

మట్కా నిర్వాహకులు అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ పరిధిలో అక్రమంగా మట్కా నిర్వహిస్తున్న నలుగురు మున్షిఅలీ హుస్సేన్, కే. ఈరప్ప వైస్ శ్రీకాంత్ రెడ్డి, షేక్ చకోలి చాంద్ బాషాను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు…

ఆటో బోల్తా పడి మహిళ మృతి

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో అతివేగంగా వస్తున్న స్కూటర్ ను తప్పించబోయి ఆటో బోల్తా పడి బళ్ళారికి చెందిన మహంకాళమ్మ (50) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయ్యాయి.…

ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 23-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7249/- రూపాయలు కనిష్ట ధర ₹. 4211/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6761/- రూపాయలు…

ఏపీఎస్ఆర్‌టీసీలో ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్

■ ఆర్టీసీలో మొత్తం 7,545 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధం : ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు..■ ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్‌టీసీ)లో భారీగా ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది..ఏపీఎస్‌ ఆర్టీసీలో 7…

పెండ్లి చేయడం లేదని తండ్రి పై కొడుకులు దాడి

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం లో కన్న తండ్రి అని కనకరం లేకుండా కొడుకులు చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. మంత రాజు(60) వృద్ధుడిని తన సొంత కొడుకులే కన్న తండ్రిని దయ దక్షిణం లేకుండా ఇద్దరు కొడుకులు రక్తం గాయాలయ్యాల చితకబాధరు.…