Author: Public Judgement

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 27-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర..  పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7411/- రూపాయలు కనిష్ట ధర ₹. 4270/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5959/- రూపాయలు కనిష్ట ధర ₹. 3062/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5736/- రూపాయలు కనిష్ట ధర ₹.5496/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5336/- రూపాయలు […]

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 27 01 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 81900-001 గ్రాములు సుమారు రూ. 8190-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 75840-001 గ్రాములు సుమారు రూ. 7584-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 925-00

ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా చికెన్ అమ్మకం

ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా చికెన్ అమ్మకలు చేస్తున్న వారిపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.కర్నూలు జిల్లా ఆదోనిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా  ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఆదోని మున్సిపల్ కమిషనర్ మద్యం మాంసం షాపులు అమ్మకూడదని ఆదేశాలు జారీ చేశారు అయినప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా చికెన్ షాప్ లో చికెన్ అమ్ముతుండగా పట్టుకున్న అధికారులు  చికెన్ షాపు యజమానికి 1500 జరినామ విధింరు. ఈ దాడుల్లో మున్సిపల్  శానిటరీ ఇన్స్పెక్టర్ పులికొండ, రంగస్వామీ పాల్గొన్నారు.

ఆదోని మార్కెట్ యార్డ్ లో  పత్తి ధర

తేదీ 25-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర..  పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7469/- రూపాయలు కనిష్ట ధర ₹. 4809/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6346/- రూపాయలు కనిష్ట ధర ₹. 3599/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5730/- రూపాయలు కనిష్ట ధర ₹.5100/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు […]

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రశంస పత్రాలు అందజేసిన సబ్ కలెక్టర్

కర్నూలు జిల్లా ఆదోనిలో రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మున్సిపల్ గ్రౌండ్ నుండి బీమా సర్కిల్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించరు. అనంతరం భీమా సర్కిల్ లో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీ పరీక్షల గెలుపొందిన విద్యార్థులకు మరియు పోలింగ్ కేంద్రాలలో ఓటర్ నమోదు కార్యక్రమంలో ఉత్తమంగా ప్రదర్శన చూపిన బిఎల్ఓలకు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రశంస […]

సబ్ కలెక్టర్ ను కలిసిన డీఎస్పీ హేమలత

కర్నూలు జిల్లా ఆదోని ఎస్డిపిఓ గా బాధ్యతలు చేపట్టిన హేమలత శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆదోని శాంతిభద్రతలపై చర్చించారు.

ఎమ్మెల్యే పార్థసారథి ఆదేశాలతో ఖాజీపుర సమస్యలపైన దృష్టి

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధిని 14వ వార్డు ఖాజీపురా కాలనీ వాసులు కలిసి సమస్యలు తెలియజేశారు. స్పందించిన ఎమ్మెల్యే పార్థసారథి బిజెపి నాయకుడు మధుసూదన శర్మను ఖాజీపురా కాలనీకి వెళ్ళి సమస్యలను గుర్తించి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయమని ఆదేశాలు ఇవ్వడంతో. మధుసూదన శర్మను అక్కడున్న డ్రైనేజీ, రోడ్లు, శానిటేషన్, సమస్యలు చాలా అద్వాన్నస్థితిలో ఉన్న విషయాలను గుర్తించి కాలనీ వాసులతో కలిసి మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం […]

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 25 01 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 82000-001 గ్రాములు సుమారు రూ. 8200-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 75930-001 గ్రాములు సుమారు రూ. 7593-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 930-00

విరుపాపురం గ్రామ సమీపంలో ఆటో బోల్తా

కర్నూలు జిల్లా ఆదోని మండలం విరుపాపురం గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడి నాగరాజు అనె వ్యక్తీ మృతి చెందాడు. అతని భర్య వాణి కి మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలు ఆయాలు. మృతుడు గూడూరు (మం) రేమట గ్రామానికి చెందిన నాగరాజు వాళ్ల చిన్నాయన అంత్యక్రియలకు వచ్చి తిరిగి, రేమట గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది అని బంధువులు తెలిపారు. నాగరాజుకు ఇద్దరు సంతానం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో  పత్తి ధర

తేదీ 24-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర..  పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7509/- రూపాయలు కనిష్ట ధర ₹. 4408/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5713/- రూపాయలు కనిష్ట ధర ₹. 3569/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5720/- రూపాయలు కనిష్ట ధర ₹.5436/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5255/- రూపాయలు […]

Back To Top