తేదీ 06-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7348/- రూపాయలు కనిష్ట ధర ₹. 4920/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6319/- రూపాయలు కనిష్ట ధర ₹. 3272/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5716/- రూపాయలు కనిష్ట ధర ₹.5300/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు […]
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 05-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7349/- రూపాయలు కనిష్ట ధర ₹. 5000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6183/- రూపాయలు కనిష్ట ధర ₹. 3249/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5735/- రూపాయలు కనిష్ట ధర ₹.4200/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5463/- రూపాయలు కనిష్ట ధర ₹.5113/- రూపాయలు […]
Gold, Silver Price బంగారు వెండి ధరలు
Date 05 02 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 85200-001 గ్రాములు సుమారు రూ. 8520-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 78900-001 గ్రాములు సుమారు రూ. 7890-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 960-00
కేంద్ర బడ్జెట్ కు నిరసనగా బడ్జెట్ పత్రాలు దగ్ధం
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రధాన రహదారిపై బడ్జెట్ పేపర్లను దగ్ధం చేసి నిరసన తెలిపారు. కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే.లింగన్న మాట్లాడుతూ రైతులు, కూలీలు, కార్మికులకు వ్యతిరేకంగా ఉందని, ఉపాధి హామీ, ఆహార భద్రత, గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయింపులు లేవని, పేదలకు వ్యతిరేకమైన […]
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 04-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7350/- రూపాయలు కనిష్ట ధర ₹. 5211/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6091/- రూపాయలు కనిష్ట ధర ₹. 3691/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5718/- రూపాయలు కనిష్ట ధర ₹.5280/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5376/- రూపాయలు కనిష్ట ధర ₹.4611/- రూపాయలు […]
Gold, Silver Price బంగారు వెండి ధరలు
Date 04 02 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 84200-001 గ్రాములు సుమారు రూ. 8420-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 77970-001 గ్రాములు సుమారు రూ. 7797-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 947-00
రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సబ్ కలెక్టర్
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ హోళగుంద మండలం రీ సర్వే పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నికైన పెద్ద హ్యట గ్రామంలో జరుగుచున్న రీసర్వే ప్రక్రియను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. పరిశీలించిన అనంతరం రీ సర్వే సంబంధించిన అంశాలపై చిన్న హ్యట గ్రామ సచివాలయంలో అధికారులతో చర్చించరు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నిజాముద్దీన్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, మండల సర్వేయర్ (ఇన్చార్జి) శ్రీనివాసులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
బ్రిడ్జి పైనుంచి కింద పడి వ్యక్తి మృతి
కర్నూలు జిల్లా ఆదోని మాసా మసీద్ కాలనీకి చెందిన సయ్యద్ నూర్ (55) కొత్త ఓవర్ బ్రిడ్జి పై నుండి ప్రమాద వశాత్తు కింద పడటంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గుర్తించి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య సిబ్బంది క్షతగాత్రుడు అప్పటికే మృతి చెందాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ప్రాంగణంలో రోదనలు మిన్నంటకున్నాయి, వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. తోపుడు బండి పై కూరగాయల వ్యాపారం […]
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 03-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7365/- రూపాయలు కనిష్ట ధర ₹. 4099/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6089/- రూపాయలు కనిష్ట ధర ₹. 3279/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5722/- రూపాయలు కనిష్ట ధర ₹.4000/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు […]
ఖాళీ బిందెలు కొళాయి ముందు పెట్టి నిరసన
కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరెకల గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని ఖాళీ బిందెలు కొళాయి ముందు పెట్టి గ్రామస్తులతో కలిసి సిపిఎం నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామంలో గత కొన్ని రోజులుగా త్రాగునీరు లేక గ్రామంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వం స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ […]