Author: Public Judgement

నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న బాలికల హాస్టల్ విద్యార్థినిలు

కర్నూలు జిల్లా  ఆదోని పట్టణంలో బాలికల హాస్టల్ లో విద్యార్థినీలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతూ బయటి నుంచి నీళ్లు తెచ్చుకునె పరిస్థితి ఏర్పడిందని డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం ఎమ్మిగనూరు సర్కిల్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డి.ఎస్.ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్, నవీన్ మాట్లాడుతూ మొద్దు నిద్రలో ప్రభుత్వ విద్యా అధికారులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదోని పట్టణంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఉంది విద్యార్థులు బయటకు వెళ్లి నీళ్లు […]

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ సీజ్

కర్నూలు జిల్లా ఆదోని మండలం డణపురం గ్రామం మేక వంక సమీపంలో గురువారం రాత్రి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న సమాచారంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తూ పిడిఎస్ రైస్ తరలిస్తున్న లారీని సీజ్ చేశారు. డ్రైవర్ నాగరాజు క్లీనర్ మల్లికార్జున ను పోలీసులు అదుపులో తీసుకుని విచారించగా అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి కర్ణాటక రాష్ట్రం రాయచూరు పట్టణానికి ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించినట్లు ఎస్సై నాగేంద్ర […]

రోడ్ సేఫ్టీ పై వినూత్న రీతిలో విద్యార్థుల ప్రదర్శన

కర్నూలు జిల్లా ఆదోని లో జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు-2025 లో భాగంగా పోలీసు అధికారులు  బీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ విద్యార్థులతో వినూత్న రీతిలో యమధర్మరాజు, చిత్రగుప్తుడు వేషధారణలో ప్లే కార్డ్స్ ద్వారా  ట్రాఫిక్ రూల్స్ ని చూపిస్తూ ప్రజలకు ట్రాఫిక్ గురించి అవగాహన కలిగిస్తూ  టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి భీమా సర్కిల్, శ్రీనివాస భవన్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. అక్షర శ్రీ జూనియర్ కాలేజీ లో జాతీయ […]

కూటమి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు

కర్నూలు జిల్లా ఆదోనిలో రేషన్ డీలర్ షాప్ లకై పరీక్ష పోటీలలో ఎంపికైన వారికే రేషన్ డీలర్ షాపులు కేటాయించాలి ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్  ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కూటమి నాయకులు రేషన్ డీలర్ షాపుల కోసం మాకిన్ని కావాలి మాకు ఇన్ని కావాలని గొడవ పడడం సరైన పద్ధతి కాదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా పరీక్ష రాసి ఎంపికైన వారికే కేటాయించాలని డిమాండ్ […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో తగ్గుతున్న పత్తి ధర

తేదీ 31-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు తగ్గుతున్న పత్తి ధర..  పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7350/- రూపాయలు కనిష్ట ధర ₹. 4320/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6099/- రూపాయలు కనిష్ట ధర ₹. 3100/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5668/- రూపాయలు కనిష్ట ధర ₹.3709/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5255/- రూపాయలు […]

రోడ్ సేఫ్టీ కమిటీ డివిజన్ స్థాయి సమావేశం

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో చైర్మన్ మరియు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కమిటీ  డివిజనల్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ డిపార్ట్మెంట్,  ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్, మున్సిపల్ కమిషన్, పంచాయతీరాజ్, మెడికల్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు. ఆదోని డివిజన్ లో రోడ్డు ప్రమాదాలను నివారించుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టవలసిన పనులు, పాటించవలసిన నియమాలు గురించి చైర్మన్ మరియు సబ్ కలెక్టర్ మౌర్య […]

రోడ్ సేఫ్టీ పై ఆర్ అండ్ బి అధికారి తో చర్చించిన డి.ఎస్.పి

కర్నూలు జిల్లా ఆదోని డిఎస్పి హేమలత జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు” – 2025 లో భాగంగా ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి హేమలత మాట్లాడుతూ పట్టణ శివారు ప్రాంతం బసవేశ్వర సర్కిల్, ఆస్పరి బైపాస్ రోడ్డు, లక్ష్మవ్వ సర్కిల్, సిరిగుప్ప సర్కిల్ మరియు టౌన్ లో కొన్ని ముఖ్యమైన పాయింట్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు విత్ రేడియం ఇండికేటర్స్ వేయాలని అలాగే సైన్ బోర్డ్స్, జీబ్రా […]

రోడ్ సేఫ్టీ అవగాహన ఆటో ర్యాలీ నిర్వహించిన పోలీసులు

కర్నూలు జిల్లా ఆదోని జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు” – 2025 సందర్భంగా డీఎస్పీ హేమలత ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి పోలీస్ కంట్రోల్ రూమ్, భీమా సర్కిల్, గవర్నమెంట్ ఆసుపత్రి మీదుగా మరల ఆర్టీసీ బస్టాండ్ వరకు “ఆటో ర్యాలీ” నిర్వహించరు. ఈ సందర్భంగా ఆదోని డీఎస్పీ మర్రిపాటి హేమలత ఆటో డ్రైవర్లతో మాట్లాడుతూ మీరు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించటంలో ముఖ్య పాత్ర పోషించాలని, అలాగే […]

సంక్షేమ పథకాలు ఇవ్వలేను అని చెప్పటం సిగ్గుచే.. మాజీ ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ విలేకరుల సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు రోజుల క్రితం స్వయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది సంక్షేమ పథకాలు ఇవ్వలేను అని చెప్పటం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఆలోచించకుండా సూపర్ సిక్స్ ఎలా హామీ ఇచ్చారని ప్రశ్నించారు. హామీలు ఇచ్చేటప్పుడు కూటమి నాయకులు […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో తగ్గుతున్న పత్తి ధర

తేదీ 30-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర..  పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7350/- రూపాయలు కనిష్ట ధర ₹. 4106/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5849/- రూపాయలు కనిష్ట ధర ₹. 3499/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5736/- రూపాయలు కనిష్ట ధర ₹.5490/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5483/- రూపాయలు […]

Back To Top