News
కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖల కేటాయింపు…
- కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు
- కింజారపు రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ
- బండి సంజయ్ – హోం శాఖ సహాయ మంత్రి
- పెమ్మసాని చంద్రశేఖర్ – గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి
- శ్రీనివాస వర్మ – స్టీల్, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి
హోంమంత్రి- అమిత్షా
రక్షణమంత్రి-రాజ్నాథ్ సింగ్
విదేశాంగమంత్రి-జై శంకర్
రవాణాశాఖ-నితిన్ గడ్కరీ
ఆర్థికమంత్రి-నిర్మలాసీతారామన్
వైద్యశాఖ- జేపీ నడ్డా
విద్యాశాఖ- ధర్మేంద్ర ప్రధాన్
వాణిజ్యం- పీయూష్ గోయల్
పార్లమెంట్ వ్యవహారాలు- కిరణ్ రిజిజు
పౌర విమానయానశాఖ-రామ్మోహన్ నాయుడు
జలశక్తి- సీఆర్ పాటిల్
క్రీడలు- చిరాగ్ పాశ్వన్
ఓడరేవులు, షిప్పింగ్- శర్బానంద సోనోవాల్
మహిళాశిశు సంక్షేమం- అన్నపూర్ణాదేవి
మైనార్టీ శాఖ- రన్వీత్సింగ్ బిట్టూ
కార్మికశాఖ, క్రీడలు- మన్సుఖ్ మాండవీయ
పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం- మనోహర్లాల్ ఖట్టర్
పెట్రోలియంశాఖ- హర్దీప్ సింగ్ పూరి
రైల్వే, సమాచార & ప్రసారశాఖ- అశ్విని వైష్ణవ్
చిన్న, మధ్యతరహా పరిశ్రమలు- జితిన్ రామ్ మాంఝీ
వ్యవసాయం, రైతు సంక్షేమశాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ- శివరాజ్సింగ్ చౌహాన్
టూరిజం, సాంస్కృతిక శాఖ- గజేంద్రసింగ్ షెకావత్
పర్యావరణశాఖ- భూపేంద్రయాదవ్
విద్యుత్ శాఖ- శ్రీపాదనాయక్
హౌసింగ్ అండ్ అర్బన్- మనోహర్లాల్ కట్టర్
వ్యవసాయశాఖ సహాయ మంత్రి- పెమ్మసాని చంద్రశేఖర్
రోడ్డు రవాణా శాఖ సహాయమంత్రి-హర్ష్ మల్హోత్రా
చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సహాయమంత్రి- శోభ కరంద్లాజే
సాంస్కృతికశాఖ, పర్యాటక సహాయమంత్రి- రావు ఇంద్రజిత్ సింగ్
టూరిజం శాఖ సహాయమంత్రి- సురేష్ గోపి
News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
