సబ్ కలెక్టర్ ను కలిసిన డీఎస్పీ హేమలత

కర్నూలు జిల్లా ఆదోని ఎస్డిపిఓ గా బాధ్యతలు చేపట్టిన హేమలత శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆదోని శాంతిభద్రతలపై చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top