Day: January 24, 2025

విరుపాపురం గ్రామ సమీపంలో ఆటో బోల్తా

కర్నూలు జిల్లా ఆదోని మండలం విరుపాపురం గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడి నాగరాజు అనె వ్యక్తీ మృతి చెందాడు. అతని భర్య వాణి కి మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలు ఆయాలు. మృతుడు గూడూరు (మం) రేమట గ్రామానికి చెందిన నాగరాజు వాళ్ల చిన్నాయన అంత్యక్రియలకు వచ్చి తిరిగి, రేమట గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది అని బంధువులు తెలిపారు. నాగరాజుకు ఇద్దరు సంతానం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో  పత్తి ధర

తేదీ 24-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర..  పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7509/- రూపాయలు కనిష్ట ధర ₹. 4408/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5713/- రూపాయలు కనిష్ట ధర ₹. 3569/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5720/- రూపాయలు కనిష్ట ధర ₹.5436/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5255/- రూపాయలు […]

Back To Top
Exit mobile version