కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో చైర్మన్ మరియు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కమిటీ డివిజనల్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్, మున్సిపల్ కమిషన్, పంచాయతీరాజ్, మెడికల్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు. ఆదోని డివిజన్ లో రోడ్డు ప్రమాదాలను నివారించుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టవలసిన పనులు, పాటించవలసిన నియమాలు గురించి చైర్మన్ మరియు సబ్ కలెక్టర్ మౌర్య […]
రోడ్ సేఫ్టీ పై ఆర్ అండ్ బి అధికారి తో చర్చించిన డి.ఎస్.పి
కర్నూలు జిల్లా ఆదోని డిఎస్పి హేమలత జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు” – 2025 లో భాగంగా ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి హేమలత మాట్లాడుతూ పట్టణ శివారు ప్రాంతం బసవేశ్వర సర్కిల్, ఆస్పరి బైపాస్ రోడ్డు, లక్ష్మవ్వ సర్కిల్, సిరిగుప్ప సర్కిల్ మరియు టౌన్ లో కొన్ని ముఖ్యమైన పాయింట్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు విత్ రేడియం ఇండికేటర్స్ వేయాలని అలాగే సైన్ బోర్డ్స్, జీబ్రా […]
రోడ్ సేఫ్టీ అవగాహన ఆటో ర్యాలీ నిర్వహించిన పోలీసులు
కర్నూలు జిల్లా ఆదోని జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు” – 2025 సందర్భంగా డీఎస్పీ హేమలత ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి పోలీస్ కంట్రోల్ రూమ్, భీమా సర్కిల్, గవర్నమెంట్ ఆసుపత్రి మీదుగా మరల ఆర్టీసీ బస్టాండ్ వరకు “ఆటో ర్యాలీ” నిర్వహించరు. ఈ సందర్భంగా ఆదోని డీఎస్పీ మర్రిపాటి హేమలత ఆటో డ్రైవర్లతో మాట్లాడుతూ మీరు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించటంలో ముఖ్య పాత్ర పోషించాలని, అలాగే […]
సంక్షేమ పథకాలు ఇవ్వలేను అని చెప్పటం సిగ్గుచే.. మాజీ ఎమ్మెల్యే
కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ విలేకరుల సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు రోజుల క్రితం స్వయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది సంక్షేమ పథకాలు ఇవ్వలేను అని చెప్పటం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఆలోచించకుండా సూపర్ సిక్స్ ఎలా హామీ ఇచ్చారని ప్రశ్నించారు. హామీలు ఇచ్చేటప్పుడు కూటమి నాయకులు […]
ఆదోని మార్కెట్ యార్డ్ లో తగ్గుతున్న పత్తి ధర
తేదీ 30-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7350/- రూపాయలు కనిష్ట ధర ₹. 4106/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5849/- రూపాయలు కనిష్ట ధర ₹. 3499/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5736/- రూపాయలు కనిష్ట ధర ₹.5490/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5483/- రూపాయలు […]
కొత్త డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
గుప్తాను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.శుక్రవారం ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్కుమార్గుప్తా.ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్న గుప్తా.ఈ ఏడాది ఆగస్టు వరకు డీజీపీగా కొనసాగనున్న గుప్తా.సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన హరీష్ కుమార్ గుప్తా.
బీసీలకు ఋణాల కోసం 896 కోట్ల విడుదల
అమరావతి.. బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు ఆర్థికంగా చేయూత నివ్వడం కోసం ఋణాలు ఇవ్వడం కోసం 896 కోట్ల, 79 లక్షల బడ్జెట్ విడుదల చేస్తూ 30 గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 వతేది బీసీ కార్పొరేషన్ లోన్స్ అప్లై చేసుకోనుటకు సైట్ ఓపెన్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.