కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కిల్చినపెట్ లో దారుణం చోటుచేసుకుంది. భర్త చంటి భార్య శిరీష (22) గొంతు నులిమి హత్య చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగి పోయాడు. అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో హత్య చేసినట్లు భర్త చంటి పోలీసులకు తెలిపాడు. 1 టౌన్ పోలీసులు హత్యపై పూర్తి వివరాలు సేకరిస్తున్నరు.



