కర్నూలు జిల్లా అదోనిలో మహమ్మద్ అలీ పార్కులో ముస్లిం మైనారిటీ షాదీఖానా పనులకు 20 లక్షల చెక్కును ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతికి డిస్టిక్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ సభియా బేగం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నిలిచిన నిలిచిపోయిన పనులకు పునః ప్రారంభించడానికి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారని తెలిపారు. ఇంకా రావాల్సిన కోటి రూపాయలు త్వరలో వస్తాయని తెలిపారు. ఈ సమావేశంలోఏపీ స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ […]
కర్ణాటక మధ్యన తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
కర్నూలు జిల్లా అదోని మండలం సంతకులూరు గ్రామం బస్టాప్ నందు కర్ణాటక మద్యం తరలిస్తున్న ఆదోని కి చెందిన ఇద్దరు వ్యక్తులు దివాకరు, పరమానందప్ప లను పట్టుకొని వారి వద్ద నుండి కర్ణాటక చెందిన 14 ప్యాకెట్స్ 180 ml, 8 టెట్రా packets 90ml ఒరిజినల్ ఛాయిస్ మరియు ఒక మోటార్ సైకిలను ఇస్వి పోలీసులు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి
కర్నూలు జిల్లా ఆదోని మండలం బసాపురం ఎస్ ఎస్ బ్యాంక్ సమీపంలో జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జయ మనోజ్ రెడ్డి పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జయ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ 5 ఎకరాల్లో సుమారు 800 మొక్కలను నాటినట్లు తెలిపారు. ఎన్ఆర్జిఎస్ ఫండ్ ఉపాధి హామీ పథకం మరియు సెంట్రల్ గవర్నమెంట్ మెయింటెనెన్స్ ఫండ్స్ ఇస్తుందని దీని ద్వారా రాష్ట్రమంతా పచ్చ తోరణం గా […]



