Day: July 24, 2023

వైద్య విధానాల గురించి ప్రజలకు అవగాహన..

ఆదోని పట్టణంలోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య విభాగం వైస్ ప్రెసిడెంట్ వైద్య విధానాల గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం కోసం పట్టణానికి రావడం జరిగిందనిదని వారన్నారు..మెడికల్ కాలేజ్ ప్రారంభమైతే.. ఆరోగ్యశ్రీ కోసం కర్నూల్ కు వెళ్లనవసరం లేదు అన్ని ఇక్కడే అందుబాటులో ఉంటుందన్నారు..

Back To Top
Exit mobile version