తేదీ 22-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పత్తి అత్యధికంగా ₹. 7583/- రూపాయలు కనిష్ట ధర ₹. 5239/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹. 6845/- రూపాయలు కనిష్ట ధర ₹. 3289/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹.5833/- రూపాయలు కనిష్ట ధర ₹.5716/- రూపాయలు పలికింది.
పూల విత్తనాలు అత్యధికంగా ₹ 5525/- రూపాయలు కనిష్ట ధర ₹ 5488/- రూపాయలు పలికింది.
ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 11816/- రూపాయలు కనిష్ట ధర ₹ 2000/- రూపాయలు పలికింది.
కందులు అత్యధికంగా ₹ 6566/- రూపాయలు కనిష్ట ధర ₹ 6354/- రూపాయలు పలికింది.
శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.



