తేదీ 19-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7514/- రూపాయలు కనిష్ట ధర ₹. 5408/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6735/- రూపాయలు కనిష్ట ధర ₹. 3399/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5835/- రూపాయలు కనిష్ట ధర ₹.3937/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5200/- రూపాయలు కనిష్ట ధర ₹.5200/- రూపాయలు […]



