కర్నూలు జిల్లా అదోని మండలం సంతకులూరు గ్రామం బస్టాప్ నందు కర్ణాటక మద్యం తరలిస్తున్న ఆదోని కి చెందిన ఇద్దరు వ్యక్తులు దివాకరు, పరమానందప్ప లను పట్టుకొని వారి వద్ద నుండి కర్ణాటక చెందిన 14 ప్యాకెట్స్ 180 ml, 8 టెట్రా packets 90ml ఒరిజినల్ ఛాయిస్ మరియు ఒక మోటార్ సైకిలను ఇస్వి పోలీసులు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.



