కర్ణాటక మధ్యన తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

కర్నూలు జిల్లా అదోని మండలం సంతకులూరు గ్రామం బస్టాప్ నందు కర్ణాటక మద్యం తరలిస్తున్న ఆదోని కి చెందిన ఇద్దరు వ్యక్తులు దివాకరు, పరమానందప్ప లను పట్టుకొని వారి వద్ద నుండి కర్ణాటక చెందిన 14 ప్యాకెట్స్ 180 ml, 8 టెట్రా packets 90ml ఒరిజినల్ ఛాయిస్ మరియు ఒక మోటార్ సైకిలను ఇస్వి పోలీసులు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version