కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పచ్చదనం పెంపొందించు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాలు మేరకు డీఎస్పీ బంగ్లా రోడ్ డివైడర్ మధ్యలో చెట్లు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంత , వైస్ చైర్మన్ గౌస్ , కౌన్సిలర్ రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ నాగభూషణం పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు చెట్లను నాటి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని వైస్ చైర్మన్ గౌస్ కోరారు.



