తేదీ 21-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పత్తి అత్యధికంగా ₹. 7579/- రూపాయలు కనిష్ట ధర ₹. 5400/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹. 6819/- రూపాయలు కనిష్ట ధర ₹. 3266/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5830/- రూపాయలు కనిష్ట ధర ₹.5425/- రూపాయలు పలికింది.

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 5485/- రూపాయలు కనిష్ట ధర ₹ 5385/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 6469/- రూపాయలు కనిష్ట ధర ₹ 2469/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

