కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి 10 వేల కోట్ల రూపాయల కేటాయించాలని కోరుతూ ఆదోని నుండి కర్నూలు వరకు జూలై 26 నుండి 31 వరకు CPM పార్టీ చేపట్టిన మహా పాదయాత్రను జయప్రదం చేయాలని కోరుతూ ఆదోని మండలంలో 20 ,21, 22 తేదీల్లో జీపు జాతర ప్రారంభమైంది. గురువారం మాదిరె నుండి ప్రారంభమైం జీపు జాతను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశులు ప్రారంభించారు. ఈ జీపు జాత మదిరే, చిన్న […]
కార్డెన్ సర్చ్ లో 6 మోటర్ సైకిల్లను స్వాధీనం
కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డీఎస్పీ ఆధ్వర్యంలో ఆదోని మండలం పెద్ద హరవాణం గ్రామం లో కార్డెన్ సర్చ్ చేసి ఎలాంటి ధ్రువపత్రాలు చూపని ఆరు మోటర్ సైకిల్లను స్వాధీనం చేసుకొన్నారు. ఇందులో ఆదోని డిఎస్పి జె శివ నారాయణ స్వామి, తాలూకా సిఐ నిరంజన్ రెడ్డి, రెండవ పట్టణ సీఐ శ్రీనివాస్ నాయక్, ట్రాఫిక్ సీఐ పార్థసారథి, పిసిఆర్ సీఐ మంజునాథ్, రూరల్ ఇస్వీ ఎస్సై ఎల్ విజయలక్ష్మి ఎస్సై గోపాల్ రెడ్డి, […]
