తేదీ 17-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7234/- రూపాయలు కనిష్ట ధర ₹. 4360/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5969/- రూపాయలు కనిష్ట ధర ₹. 3662/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5663/- రూపాయలు కనిష్ట ధర ₹.4380/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- […]
మునిసిపల్ ఇంజనీర్ వర్కర్లు అర్థనగ్నంగ నిరసన
కర్నూలు జిల్లా ఆదోనిలో మంగళవారం మునిసిపల్ కార్యలయం ముందు మునిసిపల్ ఇంజనీర్ వర్కర్లు అర్థనగ్నంగ నిరసన చేపట్టారు. పదేళ్లు సర్వీస్ ఉన్న వారికి రెగ్యులర్ చేయాలిని మొకాళ్ళపై కూర్చొని నిరసన తెలిపారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని ప్రభుత్వని డిమాండ్ చేశారు.
