విద్యార్థులకు అవగాహన సదస్సు

స్వచ్ఛ ఆంధ్ర మిషన్ స్వచ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా ఫిబ్రవరి మూడో శనివారం రోజు కర్నూలు జిల్లా ఆదోని పట్టణం అక్షర శ్రీ స్కూల్,  ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు తడి చెత్త పొడి చెత్త హానికారి చెత్త వేరు చేయడం పై మున్సిపల్ కమిషనర్ అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు అపరిశుభ్రత వల్ల కలిగే నష్టాలు శుభ్రత వల్ల కలిగే లాభాలను తెలియజేశారు. అనంతరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు,  రంజల రోడ్డు పలుచోట్ల మున్సిపల్ కమిషన శానిటేషన్ పనులను పర్యవేక్షించరు.

అవగాహన సదస్సులో పాల్గొన్న అక్షర శ్రీ స్కూల్ విద్యార్థులు
బాలికల వసతి గృహంలో మాట్లాడుతున్న కమిషనర్
తడి చెత్త పొడి చెత్త ఎలా వేరు చేయాలో తెలుపుతున్న కమిషనర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top