పొలం రాస్తా కోసం ఘర్షణ

కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడుగలు గ్రామంలో పొలం రస్తా విషయంలో దావీదు, యల్లప్ప ఘర్షణకు పాల్పడ్డారు. దావీదు వర్గంపై , యల్లప్ప వర్గం కర్రలు కత్తులతో దాడులు చేశారు.
ఈ దాడుల్లో దావీదు వర్గంలో నలుగురికి గాయాలుకావడంతో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

యూట్యూబ్ వీడియో లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top